Political

సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 39 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 20 లక్షల 22 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1,741 మందికి 10 కోట్ల 72 లక్షల 85 వేల 300 రూపాయల …

Read More »

ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మహ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులను నష్టపరిచే ఇండస్ట్రియల్‌ జోన్‌ ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్‌ సెల్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్‌ సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌ రెడ్డి, నాయకులు పండ్ల …

Read More »

ఆడబిడ్డ పెళ్ళి భారం కాకూడదనే కళ్యాణలక్ష్మి

భీంగల్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పథకం ప్రవేశ పెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. భీంగల్‌ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు 1కోటి 20 లక్షల పైగా విలువ చేసే కళ్యాణ లక్ష్మి, …

Read More »

కాంగ్రెస్‌ అధ్యక్షుడి హౌజ్‌ అరెస్ట్‌

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకేంద్రములో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యములో సర్పంచులకు మద్దతుగా ధర్నా నేపథ్యంలో ముందస్తు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని కామరెడ్డి ఎస్‌ఐ రాజు ఉదయం 7 గంటలకే కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఇంటికి చేరుకుని హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. …

Read More »

పోలీసుల పట్ల చోటా నాయకులు జులుం..

బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతిభద్రతలను కాపాడేందుకు ఉన్న పోలీసు అధికారుల పట్ల బిఆర్‌ఎస్‌ అధికార పార్టీ నాయకుల వైఖరిని బారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ కొత్తకొండ భాస్కర్‌ అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బీర్కుర్‌ మండల కేంద్రంలో అక్రమ ఇసుక …

Read More »

ఆర్కే మౌనికను అభినందించిన గవర్నర్‌

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుడ్‌ గవర్నెన్స్‌ డేని పురస్కరించుకొని 25 డిసెంబర్‌ న పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందిన ఆర్కే కళాశాల స్టూడెంట్‌ కే మౌనికను ఆదివారం రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ అభినందించారు. చక్కగా సంభాషించి తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు కళాశాలను మరియు మౌనికను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తో …

Read More »

హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మొన్నటి రోజున హిందూ దేవి దేవతలను అయ్యప్ప మాల ధారణను అతి దారుణంగా కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన బైరి నరేష్‌ దిష్టి బొమ్మను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి …

Read More »

హిందీ కవితలు రాస్తున్న విద్యార్థికి అభినందన

కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జంగంపల్లిలో 9వ తరగతి ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్న విద్యార్థిని ఎస్‌. కె సనా హిందీ భాషలో కవితలు రాయడంలో ప్రతిభ కనబరుస్తుంది. ఆమె హిందీలో ఎన్నో బాల్‌ గీత్‌లను, చిన్న చిన్న హిందీ కవితలను రాసింది. పాఠశాలలో నిర్వహించే బాలసభలలో హిందీలో అనేక కవితలను వినిపించింది. ఇటీవల ఈమె రాసిన మా (అమ్మ) …

Read More »

పూలబొకేలకు బదులు, నోటుపుస్తకాలు తీసుకురండి…

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నామాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చేవారు పూల బొకేలకు బదులు నోట్‌ బుక్కులు, దుప్పట్లు వంటి వాటిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో కోరారు. శుభాకాంక్షల రూపకంగా సమకూరిన నోట్‌ బుక్కులు, దుప్పట్లను పేద విద్యార్థులకు అందజేయడం జరుగుతుందన్నారు. కావున పూల బొకేలు అందించదల్చినవారు వాటి స్థానంలో నోట్‌ …

Read More »

గోదాములో విద్యుత్‌ పనులు పక్కాగా జరిపించాలి

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల చేపట్టిన మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 2023 లో జరిగే ఎన్నికల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »