Political

ఘనంగా కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఎడపల్లి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్‌ నియోజకవర్గంలోని ఎడపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు రాజేశ్వర్‌ పటేల్‌, ఖాజా ఫయాజొద్దిన్‌లను …

Read More »

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల వారి సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్ఠల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. బుధవారం జెడ్పి ఛైర్మన్‌ విట్ఠల్‌ రావు అధ్యక్షతన జెడ్పి మీటింగ్‌ హాల్‌లో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. …

Read More »

దేశ అభివృద్ధిలో కాంగ్రెస్‌ పార్టీ పాత్ర మరువలేనిది

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షతన పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన ఎందరో మహనీయులు ప్రాణాలు అర్పించారని, దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక …

Read More »

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్‌

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అర్వింద్‌ ధర్మపురి ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి బోర్డు సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు అర్వింద్‌ ధర్మపురి, బాలశౌరి వల్లభనేనిలు ఎన్నికైనట్లు పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైన 8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్‌ కేంద్రంగా రీజినల్‌ ఆఫీస్‌ …

Read More »

రైతు మోసకారి ప్రభుత్వం

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్‌ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల హామిలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ టిఆర్‌ఎస్‌ …

Read More »

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

బాన్సువాడ, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేన రెడ్డి చేపట్టిన పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ చలో ఇందిరా పార్క్‌ సమర దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డిని వర్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ సందర్భంగా కూనీపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థలో ఎస్సై మరియు కానిస్టేబుల్‌ …

Read More »

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌

నవీపేట్‌, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌ను నియమిస్తు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్‌కు నియమాక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీకాంత్‌ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేశారని, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా పని …

Read More »

కరుణన్న యువసేన ఆద్వర్యంలో పండ్లు, కేకుల పంపిణీ

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని బోధన్‌ నియోజకవర్గంలోని బోధన్‌ పట్టణం, ఎడపల్లి, నవీపేట్‌, రెంజల్‌, సాలూర మండల కేంద్రంలతో పాటు పలు గ్రామాలలో కరుణన్న యువసేన ఆద్వర్యంలో కేకులు కట్‌ చేసి పలు ఆరోగ్య కేంద్రాల వద్ద పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఆయా గ్రామాల్లో యువకులకు హెల్మెట్లు, దోమతెరల పంపిణీని …

Read More »

బిజెపి అధికారంలోకి వస్తే షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్‌ నిజం షుగర్‌ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మేడ ప్రకాష్‌ ప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం రెంజల్‌ మండలంలోని మౌలాలి తండా, తాడ్‌ బిలోలి, …

Read More »

ఐఎస్‌ఐ మార్క్‌ నాణ్యతకు చిహ్నం

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల కమిషన్లలోని కేసులను సమర్ధవంతంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్స్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్కెట్లో వినియోగదారుడు తనకి ఇష్టమైన వస్తువులను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »