Political

కరుణన్న యువసేన ఆద్వర్యంలో పండ్లు, కేకుల పంపిణీ

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌ రెడ్డి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని బోధన్‌ నియోజకవర్గంలోని బోధన్‌ పట్టణం, ఎడపల్లి, నవీపేట్‌, రెంజల్‌, సాలూర మండల కేంద్రంలతో పాటు పలు గ్రామాలలో కరుణన్న యువసేన ఆద్వర్యంలో కేకులు కట్‌ చేసి పలు ఆరోగ్య కేంద్రాల వద్ద పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఆయా గ్రామాల్లో యువకులకు హెల్మెట్లు, దోమతెరల పంపిణీని …

Read More »

బిజెపి అధికారంలోకి వస్తే షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్‌ నిజం షుగర్‌ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మేడ ప్రకాష్‌ ప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం రెంజల్‌ మండలంలోని మౌలాలి తండా, తాడ్‌ బిలోలి, …

Read More »

ఐఎస్‌ఐ మార్క్‌ నాణ్యతకు చిహ్నం

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల కమిషన్లలోని కేసులను సమర్ధవంతంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్స్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్కెట్లో వినియోగదారుడు తనకి ఇష్టమైన వస్తువులను …

Read More »

గ్రామాలన్ని తీర్మానించాలని మంత్రి ఆదేశాలు

భీంగల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తూ గ్రామ గ్రామాన నూతనంగా నిర్మిస్తున్న బీ.టీ రోడ్లను పది కాలాల పాటు మన్నికగా ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హితవు పలికారు. భీంగల్‌ మండలంలో అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ …

Read More »

రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిది

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ – నందిపేట్‌ ప్రధాన రహదారిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం బయలు దేరిన జీవన్‌ రెడ్డి రోడ్డుపై వెళ్ళుతున్న కేజ్‌ వీల్‌ ట్రాక్టర్‌ను …

Read More »

రోడ్డుపై గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు

వేల్పూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల్‌ గ్రామం నుండి పడగల్‌ ఎక్స్‌ రోడ్‌ వరకు అక్కడక్కడ రోడ్డుపై గుంతలు పడడంతో ఈ నెల 18వ తేదీన నడిమోర్రె మూలమలుపు వద్ద రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఆ సంఘటన అనంతరం ప్రధాన సమస్య రోడ్డుపై గుంతలే కారణమని తెలుసుకున్న ఆటో యూనియన్‌ వారు దాతల సహకారంతో శనివారం …

Read More »

నెల రోజుల్లోగా ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు. ‘‘నమస్తే నవనాధపురం’’ కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్‌ మండలంలోని చిన్నాపూర్‌ గ్రామం వద్ద ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ …

Read More »

ఆర్మూర్‌లో క్రిస్టియన్‌ ఫంక్షన్‌ హాలుకు రూ.50 లక్షలు

ఆర్మూర్‌, డిసెంబరు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్‌ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను …

Read More »

తెలంగాణలో భవిషత్తు బీజేపిదే

కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్‌ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్‌ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ …

Read More »

బీజేపీకి తెలంగాణలో చోటు లేదు

ఆర్మూర్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌,బీజేపీ నేత జక్కం పొశెట్టితో పాటు మరి కొందరు నాయకులు బిజెపిని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »