Political

యూనిటీ ఫ్లేమ్‌ రమ్‌ ప్రారంభించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌సిసి ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కర్నాల్‌ కే.ఎస్‌. బద్వార్‌ బృందంతో కలిసి యూనిటీ ఫ్లేమ్‌ రన్‌ పేరిట యువతలో సమైక్యత స్ఫూర్తిని నింపేందుకు కన్యాకుమారి నుంచి ఢల్లీి వరకు పరుగు చేపట్టారు. శనివారం పరుగును జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జెండా ఊపి ప్రారంభించారు. బిక్నూర్‌ నుంచి అంతంపల్లి వరకు రన్‌ నిర్వహించారు. …

Read More »

నిర్మల సీతారామన్‌ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ రేవంత్‌ రెడ్డి హిందీభాష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మల …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ బీమా.. కార్యకర్తలకు దీమా

కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద …

Read More »

కామారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ స్పందించి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని …

Read More »

మండల సర్వసభ్య సమావేశం

నసురుల్లాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీపీ విఠల్‌ ఆధ్వర్యంలో మండల సర్వసభ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ నివేదికలు చదివి వినిపించారు. అనంతరం వివిధ గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు, సమయానికి అందుబాటులో ఉండాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. పంట పొలాలకు నీరు వెళ్లే కాలువ గత వర్షానికి …

Read More »

వర్నిలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

వర్ని, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వర్ని మండలం కూనిపూర్‌ అంగన్వాడి కేంద్రంలో పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పిల్లలకు డ్రెస్సులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూనిపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు చిన్నపిల్లల …

Read More »

కుమారస్వామికి స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, బాల్క సుమన్‌

హైదరాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్‌ విమానాశ్రయంలో పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి, చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఘన స్వాగతం …

Read More »

తెరాస ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్దంతి

నందిపేట్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన ‘భారతరత్న అంబేద్కర్‌’ అని నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్‌ పేర్కొన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా నందిపేట్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ …

Read More »

అంబేద్కర్‌ ఆలోచనలకు అనుగుణంగా కేసిఆర్‌ పాలన

వేల్పూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పాటుపడిన వ్యక్తి …

Read More »

బాల్కొండ నియోజకవర్గానికి 5 బెడ్లతో కూడిన నూతన డయాలసిస్‌ సెంటర్‌

వేల్పూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత ప్రజలు డయాలసిస్‌ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌ హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీంగల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »