నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి …
Read More »24 గంటల విద్యుత్తు హామీ నెరవేర్చరా..?
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు శాఖ ఎస్.ఇ కి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది, కావున రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు జిల్లాలో 10 …
Read More »సీబీఐ నోటీసులకు కవిత ప్రతిస్పందన
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ …
Read More »అమరుడు శ్రీకాంత్ చారి ఆశయాలను కొనసాగిస్తాం
కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో టిఆర్ఎస్ యువజన విభాగం, విద్యార్థి విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాంత్ ఆచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు చెలిమెల భానుప్రసాద్, టిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు ముత్యం పృథ్విరాజ్ మాట్లాడారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో …
Read More »అనారోగ్య బాధితుడికి రూ.2లక్షల ఎల్వోసీ
ఆర్మూర్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అండగా నిలిచి వైద్య సహాయానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక తోడ్పాటునందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన టీ. మహేందర్ గతకొంత కాలంగా అనారోగ్యంతో …
Read More »ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు
నిజామాబాద్, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్లోని హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్లో ఆదివారం వైభవంగా జరిగింది. ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి …
Read More »కాంగ్రెస్ చూపు బాన్సువాడ వైపు
కామారెడ్డి, నవంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ని బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం కలిశారు. మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, దామరంచ సొసైటి చైర్మన్ కమలాకర్ రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ మాసాని శ్రీనివాస్ …
Read More »ప్రజలకు చేరువైన అత్యాధునిక వైద్య సేవలు
ఆర్మూర్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలనలో నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డా సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేయడం మంచి పరిణామమన్నారు. రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం …
Read More »అందరికి సముచిత న్యాయం… వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం
కామారెడ్డి, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరంగల్లో రాహుల్ ప్రకటించిన రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కామారెడ్డిలోని నరసన్నపల్లి, పాతరాజంపేట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ కార్యకర్తలకు సభ్యత్వ నమోదు ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత …
Read More »టీఆర్ఎస్లో చేరిన మైనారిటీ నేతలు
ఆర్మూర్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖలీం అహ్మద్ నాయకత్వంలో వందలాది మంది టిఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లోని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి జీవన్ …
Read More »