Political

మంత్రులతో భేటీ అయిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో …

Read More »

ఎంపి అరవింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ఎంపీ అరవింద్‌ పొలిటీషియన్‌ కాదు పొల్యూషన్‌ అని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ నగరంలోని తెలంగాణ భవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరవింద్‌ అడ్డగోలు చేష్టలతో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న దుష్టుడు అని మండిపడ్డారు. కేసీఆర్‌ది ఫైటర్స్‌ ఫ్యామిలీ అని, …

Read More »

చిన్నమల్లారెడ్డిలో స్వచ్చత రన్‌

కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం సందర్బంగా కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామ పంచాయతీలో స్వచ్చత రన్‌ నిర్వహించారు. గ్రామస్తులని భాగ స్వామ్యం చేసి టాయిలెట్‌ వాడకంపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు అవగాహన కల్పించారు. గ్రామంలో ట్విన్‌ పిట్‌ టాయిలెట్‌ వాడకాన్ని ప్రోత్సహించాలని కోరారు. ట్విన్‌ పిట్‌ నిర్మాణంలో రెండు వేరు వేరు గుంతలు వుండడం వలన ఒక …

Read More »

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్‌ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్‌ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్‌ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ …

Read More »

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పియుసి చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సుర్బీర్యాల్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎస్‌.సాయమ్మకు రూ. 16 వేలు, ఎం. రమేష్‌కు రూ. 15 వేలు, కె.రంజిత్‌కు రూ. 14 వేలు, వి. రాజు బాయికి రూ. 6 వేల 500 గ్రామ సర్పంచ్‌ సట్లపల్లి …

Read More »

అర్హులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటరు జాబితా పరిశీలకులు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితారానా సూచించారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆమె కలెక్టర్‌ సి.నారాయణరెడ్డితో కలిసి నిజామాబాద్‌ నగరంలోని సుభాష్‌ నగర్‌లో గల ఎస్‌ఎఫ్‌ఎస్‌ పాఠశాలలో కొనసాగుతున్న పోలింగ్‌ …

Read More »

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావానిపేట్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. 30 మంది విద్యార్థుల పరిస్థితి చూసి 108 అంబులెన్స్‌ పిలిపించి విద్యార్థులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య …

Read More »

నెహ్రూ ఆశయాలను అందిపుచ్చుకొని యువత ముందుకు వెళ్లాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కాంగ్రెస్‌ భవన్‌ నందు భారతదేశ మొదటి ప్రధాని, భారతరత్న, డాక్టర్‌ జవహర్లాల్‌ నెహ్రూ 133వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు నెహ్రూ చౌక్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో, స్వాతంత్రం వచ్చిన తర్వాత …

Read More »

ప్రభుత్వ విప్‌ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు

కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తల్లి గంప రాజమ్మ గత గురువారం మధ్యాహ్నం మృతి చెందారు. కాగా సోమవారం గంప రాజమ్మ మరణం పట్ల స్వగ్రామం బస్వాపూర్‌ గ్రామంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ విజి …

Read More »

భారత్‌ జోడోకు తరలిన నాయకులు

రెంజల్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాహుల్‌ గాంధీ తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో ముగింపు సభను మద్నూర్‌ మండలం మెనూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో నాయకులు భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా జనరల్‌ సెక్రటరీ జావిధోద్దీన్‌, మాజీ మండల అధ్యక్షులు సీహెచ్‌ రాములు, సాయరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »