Political

నాకు లంచం వద్దు..!

సూర్యాపేట, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గం పాలకీడు మండలం ఆర్‌ఐ చిలకరాజు నర్సయ్య ‘నాకు లంచం వద్దు’ అని చొక్కా జేబుకు కార్డు పెట్టుకొని తోటి ఉద్యోగులకు సవాల్‌ విసురుతున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాగా ఎంత మంది అధికారులు నిజాయితీగా చెబుతున్నారు.

Read More »

అభివృద్ధి పరుగులో తెలంగాణ ముందంజ

గాంధారి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి పరుగులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ అన్నారు. బుధవారం గాంధారి మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛనులను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. అదేవిదంగా దుర్గం క్లస్టర్లో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మండలంలోని నేరల్‌, నేరల్‌ తాండా, చద్మల్‌, చద్మల్‌ తాండా గ్రామాలతో పాటు …

Read More »

కామారెడ్డిలో బిజెవైఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్‌ ర్యాలీ జిల్లా కేంద్రంలోని అన్ని పుర వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బిజెవైఎం జిల్లా ఇంచార్జ్‌, నిజామాబాద్‌ బీజేపీ కార్పొరేటర్‌ సుధీర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ …

Read More »

కామారెడ్డిలో విమోచన ఉత్సవాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటురి శ్రీకాంత్‌ మాట్లాడుతూ 1947 ఆగస్ట్‌ 15న భారత దేశానికి స్వాతత్య్రం వచ్చినప్పటికీ నిజాం సంస్థానం …

Read More »

కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నూతన కలెక్టరేట్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెన్షనర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి తారీకునే పెన్షన్‌ చెల్లించాలని, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ పటిష్ట పరిచి నగదు రహిత వైద్యం అన్ని …

Read More »

బిజెపి నేతలు లాజిక్‌ మరిచిపోయారు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014 కన్నా ముందు చాలా మంది నాయకులు వచ్చారు పోయారనీ, 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక కెసిఆర్‌ నిజామాబాద్‌ నగరానికి నిధులిచ్చి అభివృద్ధి చేయిస్తున్నారని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల …

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నాగిరెడ్డిపేట మండలం పల్లె బొగుడ తాండ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం

నిజామాబాద్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల పరిష్కరానికి నిరంతరం పోరాటం చేయాల్సిందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్‌ కోరారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఇటీవల జరిగిన మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన సుధాకర్‌ను ఏఐటీయూసీ నాయకులు శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుధాకర్‌ మాట్లాడుతూ కార్మికుల సమస్యల కోసం సంఘటితంగా పోరాడి సాదించుకోవడమే ఏకైక మార్గమన్నారు. మనం …

Read More »

మట్టి గణపతులువితరణ

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్‌ గుప్తా ఆధ్వర్యంలో వెయ్యి ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువులు ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ గణపతులు వాడవద్దని జల కాలుష్యం చేయవద్దని మట్టి గణపతి వాడాలని వివరించారు. ఆదివారము విశ్వనాధుల మహేష్‌ గుప్తా నివాసం …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో 300 మంది చేరిక

కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో సదాశివనగర్‌ మండలంలోని అమార్ల బండ, ధర్మారావుపేట్‌, అడ్లూరు ఎల్లారెడ్డి, సదాశివ నగర్‌, గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »