కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ రాజీవ్ గాంధీ 78వ జన్మ దినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశం కోసం తన …
Read More »ఓర్వలేకనే ప్రత్యక్ష దాడులు
కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సంగ్రామ యాత్రలో నిన్న టిఆర్ఎస్ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న బిజెపి, బిజెవైఎం నాయకులను కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిజెవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర రథ …
Read More »అటల్జీ బాటలో ముందుకు సాగుదాం
కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివంగత నేత, మాజీ ప్రధాని భారతరత్న వాజ్ పేయి వర్థంతి సందర్భంగా బిజెపి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ స్థానాలు నుండి దేశ ప్రధాని పీఠం అధిరోహించింది అంటే వాజ్పాయ్ …
Read More »కేంద్రం దోఖ చేసింది
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పని చేసి రిటైర్ అయిన ఈపీఎస్ పెన్షనర్లకు కేంద్రం కోర్టు తీర్పును అమలు చేయకుండా ద్రోహం చేసిందని, దీనిని ఐక్యంగా పోరాడాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. ఆదివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో ఈపీఎస్ పెన్షనర్ల సదస్సు …
Read More »వృక్షశాస్త్రంలో కృష్ణవేణికి డాక్టరేట్
డిచ్పల్లి, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో శ్రీపతి కృష్ణవేణి రూపొందించిన సిద్ధాంత గ్రంథంపైన జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ పట్టా ప్రదానం చేయడం జరిగింది. ఆచార్య ఎమ్. మమత పర్యవేక్షణలో కృష్ణవేణి ‘‘యాంటీ మైక్రోబియల్ యాక్టివిటీ ఆఫ్ కాటిల్ యూరిన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ప్లాంట్ గ్రోత్’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెలంగాణ విశ్వవిద్యాలయంలోని వృక్షశాస్ర విభాగంలో …
Read More »ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి సూచన మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో యువజన కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పేదలకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా …
Read More »వలకు చిక్కిన కొండ చిలువ
ఎడపల్లి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని చెరువులో భారీ కొండ చిలువ వలకు చిక్కగా స్థానికులు పట్టుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించారు. అడవుల్లో సంచరించాల్సిన కొండ చిలువ చేపల కోసం వేసిన వలకు చిక్కడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం… ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పోచారం శివారులోని చెరువులో చేపలు క్రింది ప్రాంతం వెళ్లకుండా అలుగు …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్ రక్త నిధి కేంద్రంలో శనివారం పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్ కుమార్ రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ప్రస్తుత తరుణంలో రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు, వివిధ …
Read More »రేపు టియును సందర్శించనున్న గవర్నర్
డిచ్పల్లి, ఆగష్టు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ ఆగస్ట్ 7 వ తేదీ ఆదివారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇది వరకే విద్యార్థి నాయకులందరు గవర్నర్ని కలుసుకొని తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలను సందర్శించాలని వారు కోరడం మేరకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. విశ్వవిద్యాలయాల …
Read More »యువత రక్తదానానికి ముందుకు రావాలి
కామారెడ్డి, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కళాభారతిలో పోటి పరీక్షలకు శిక్షణ పొందుతున్న విద్యార్థులతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. రక్తదానం చేసిన పోటీ పరీక్షల అభ్యర్థులను అభినందించారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న …
Read More »