ఆర్మూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్య ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ‘‘తెలంగాణ మాదిగ మహాసేన’’ సంఘం జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇది రాజకీయంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఎదుర్కోలేని పిరికిపందల చర్య అని, ఎల్లప్పుడు ప్రజల కోసం వారి బాగోగుల కోసం ఆలోచించే వ్యక్తిపై ఇంతటి …
Read More »బయోమెట్రిక్ యంత్రాల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకింగ్ కరస్పాండెంట్లకు బయోమెట్రిక్ యంత్రాలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం జాతీయ గ్రామీణ జీవనోపాధి సంస్థ, స్వయం సాయిక సంఘాల అనుసంధానంలో డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలు బ్యాంకింగ్ కరస్పాండెంట్లు సేవలను అందిస్తారని చెప్పారు. …
Read More »ఘనంగా మదన్మోహన్ రావు జన్మదిన వేడుకలు
మోస్రా, ఆగష్టు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ రావ్ జన్మదినం సందర్భంగా రాష్ట్ర యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి అన్నదానం, పండ్ల పంపిణీ చేశారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలోని అనాధ వృద్ధాశ్రమంలో వృద్దులకు అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ పదవిలో …
Read More »నూతన జిఎస్టిని తొలగించాలి
నందిపేట్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పేదల పైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నందిపేట్ టిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో బుధవారం ధర్నా చేసి బిజెపి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతు నందిపేట మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలపైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి …
Read More »టిఆర్ఎస్ వెంటే కురుమ కులస్తులు
నందిపేట్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్ఎస్ వెంటే గొల్ల కురుమ కులస్తులు ఉంటారని నియోజక వర్గ కుల సంఘ నాయకులు వెల్లడిరచారు. ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ భవనానికి 50 లక్షల నిధులను ఆర్ముర్ ఎంఎల్ఏ, పియుసి చైర్మన్, టిఆర్ఎస్ జిల్లా ఆధ్యక్షులు జీవన్ రెడ్డి మంజూరు చేసిన సందర్బంగా ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యులంతా కలిసి …
Read More »పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజల పునరావాస కేంద్రాలలో అన్ని వసతులు కల్పించాలని, లోతట్టు ప్రాంతాలలో చేరే నీటిని ఎప్పటికప్పుడు మళ్లించాలని నగర మేయర్ నీతుకిరణ్ ఆదేశించారు. మంగళవారం ఆమె వరద పరిస్థితులపై సుమీక్షించారు. ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ కంట్రోల్ రూమ్లో అందరూ అందుబాటులో ఉండాలని శానిటేషన్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను …
Read More »నందిపేట్లో వైఎస్ జయంతి
నందిపేట్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత జననేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ చేసిన సేవలను గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను జ్ఞాపకం చేశారు. …
Read More »కందకుర్తి రామాలయాన్ని దర్శించుకున్న జాతీయ కార్యదర్శి
బోధన్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి విజయ రహక్కర్ శుక్రవారం కందకుర్తి గ్రామంలో రామాలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం మహిళ , కిసాన్ , ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ మోర్చాల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్ మాట్లాడుతూ తెరాస పార్టీ చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రజలలోకి …
Read More »బీజేపీ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనసంఫ్ు వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిధాన్ దివస్ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 23 వ వార్డు పరిధిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్ష్మరెడ్డి మాట్లాడుతూ జనసంఫ్ు వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలో జాతీయ …
Read More »అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బిబిపేట్, దోమకొండ మండలాలకు చెందిన విద్యార్థులు ఆరు సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కూతురు, ప్రస్తుత ఎంఎల్సి కవిత అధికారంలోకి రాగానే రాయికల్, దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, 2016-17 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కూడా చేసుకోవచ్చని హామీ ఇచ్చారని, …
Read More »