Political

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 22 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 40 వేల రూపాయల చెక్కులను, కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు భిక్కనూర్‌ మండలంలోని లక్ష్మీదేవుని పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నర్సా రెడ్డి, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాములు, జంగంపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గారి రాజి రెడ్డిలు ప్రమాదవశాత్తు మృతి …

Read More »

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను …

Read More »

ఈ.వీ.ఎం గోడౌన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ ప్రాంతంలో గల ఈ.వీ.ఎం గోడౌన్‌లను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే ఉంచే ఈ గిడ్డంగి భవన సముదాయంలో పలు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉన్న నేపథ్యంలో కలెక్టర్‌ ఈవీఎం గోడౌన్‌ ను సందర్శించి నిశితంగా పరిశీలన జరిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, వీడియో రికార్డింగ్‌ మధ్యన ఈవీఎం …

Read More »

వందశాతం పిల్లలకు పొలియో చుక్కలు వేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. జిల్లాలో 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ అధికారులకు సూచించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్‌ పోలియో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ హాజరై …

Read More »

మేధోమదనానికి, ఆత్మవిశ్వాసానికి వేదిక విశ్వవిద్యాలయ చదువు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సమావేశ మందిరంలో యాంటి ర్యాగింగ్‌ కమిటీ కన్వీనర్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి ఆధ్వర్యంలో శుక్రవారం యాంటి ర్యాగింగ్‌ మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. సమావేశానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై మాట్లాడుతూ… విద్యార్థులందరు వివిధ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కుటుంబాల నేపథ్యం నుంచి ఇక్కడికి చదువుకోవడం కోసం వచ్చారని …

Read More »

ఇదీ మా ఎనిమిదేండ్ల ప్రగతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ‘‘నిజామాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం పరిధిలో గత ఎనిమిదేండ్లలో ఇదీ మేము చేసిన అభివృద్ధి. ఇన్ని కోట్ల నిధులు తెచ్చాము. ఎంపీగా నువ్వేం తెచ్చావో ప్రజలకు చెప్పు’’ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి నిలదీశారు. నిజామాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిజామాబాద్‌ జిల్లాలో గత …

Read More »

సింథటిక్‌ ట్రాక్‌ మంజూరుకు కృషి చేస్తా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథ్లెటిక్స్‌ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను, వారి సౌకర్యార్ధం నిజామాబాద్‌ జిల్లాకు సింథటిక్‌ ట్రాక్‌ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం …

Read More »

అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం మొటాట్‌ పల్లి గ్రామంలో సుమారు 23 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెల రూపురేఖలు మారాయని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన ప్రకృతి వనం, వైకుంటధామం, మిషన్‌ భగీరథ …

Read More »

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, భీమ, ఉచిత విద్యుత్‌ ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ …

Read More »

చేనేత ఖత్రీ కార్మికులను ఆదుకోవాలి…

ఆర్మూర్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆర్మూర్‌ పట్టు చేనేత ఖత్రీ కార్మికులను గుర్తించి వారికి బీజేపీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కంచెట్టి గంగాధర్‌ పట్టు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అంతరించి పోతున్న పట్టు చేనేతను ఆదుకోవాలని, శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పునర్నిర్మించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పట్టు చేనేత కార్మికులను ఆదుకొని నూతన మరమగ్గాలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »