ఆర్మూర్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే పుట్టినరోజు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, మండల పార్టీ అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి కోరారు. దీనిలో భాగంగా జిల్లా అధ్యక్షులుగా జీవన్ రెడ్డి ఎన్నికైన తరువాత మొదటిసారి జిల్లాకు వస్తున్నందున పెద్ద ఎత్తున …
Read More »అర్హులకు రెండు పడక గదుల ఇళ్ళు ఇవ్వాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవనగర్ కాలనిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎదుట అర్హులకు డబల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ …
Read More »గ్రామస్థాయి నుండి తెరాసకు షాక్
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బీజేపీ జెండాను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన 43 మంది యువకులు కాషాయ కండువా కప్పుకొని బీజేపిలో చేరారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన …
Read More »అంతర్జాతీయ జర్నల్కి ఎంపిక
వేములవాడ, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేములవాడ మండల పరిధిలో గల స్థానిక అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ పిజి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. తిరుకోవెల శ్రీనివాస్ “Studies on Diatom vapriations with reference to Physio – Chemical Properties of water of Hussain Sagar lake of Hyderabad in Telangana” పరిశోధక వ్యాసం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురణకు ఎంపికైనట్లు …
Read More »కార్యకర్తలే నా బలం.. వారిని కాపాడే బాధ్యత నాది
గాంధారి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్యకర్తలే తనకు ప్రధాన బలం అని వారిని కాపాడే బాధ్యత తనపై ఉందని జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మదన్ మోహన్ అన్నారు. మంగళవారం గాంధారి మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్వేగ భరిత ప్రసంగం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, తెరాసలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లింగంపల్లిలో తెలంగాణ …
Read More »కాంగ్రెస్ పార్టీ మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా బ్రహ్మానంద రెడ్డి
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మినుకురి బ్రహ్మానందరెడ్డి నియమితులయ్యారు. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అదేశాలు మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి మాజీ ప్రతిపక్ష నేత సమన్వయం కమిటీ తెలంగాణ కన్వీనర్ మహ్మద్ షబ్బీర్ అలీ చుక్కాపూర్ గ్రామానికి చెందిన మినుకురి బ్రమనందరెడ్డికి మాచారెడ్డి మండల ప్రధాన కార్యదర్శిగా నియమించి నియమాక పత్రాన్ని అందజేశారు. …
Read More »కామారెడ్డిలో బీజేపీ భీం దీక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డా. బిఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ముందుగల అంబేెడ్కర్ విగ్రహం దగ్గర ‘‘బిజెపి భీం దీక్ష’’ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »కాంగ్రెస్ మండల అధ్యక్షున్ని తొలగించాలి
గాంధారి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్ని తొలగించాలని కార్యకర్తలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బుధవారం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇదివరకు ఉన్న కాంగ్రెస్ మండల అధ్యక్షున్ని తొలగించి ఎవరిని నూతనంగా ఎంపిక చేసిన తమకు …
Read More »కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చింది…
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చిందని ప్రజలకు పూర్తి అనుకూలంగా ఉందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్లో విద్య, …
Read More »బాపూజీకి ఘన నివాళి
ఆర్మూర్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం మహాత్మా గాంధీ 74వ వర్ధంతి సందర్బంగా ఆర్మూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెరాస సీనియర్ నాయకులు పోల సుధాకర్, పండిత్ ప్రేమ్, పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్ మాట్లాడుతూ భారతదేశానికి శాంతి అహింస మార్గాలతో దేశభక్తి నినాదాలతో భారతదేశ పౌరులను …
Read More »