ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అధ్వర్యంలో ఎంఎల్ఏ జీవన్రెడ్డిని నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రథసారధిగా జీవన్ రెడ్డిని నియమించడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా …
Read More »యువత సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదం
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్ …
Read More »ఉత్సాహంగా బిజెపి బిక్కనూరు మండల కార్యకర్తల సమావేశం
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ భిక్కనూరు మండల కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి హాజరై మాట్లాడారు. మండలంలో బీజేపీలో పని చేస్తున్న కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని అయినప్పటికీ పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న …
Read More »ఉత్సాహంగా డిజిటల్ సభ్యత్వ నమోదు …
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దశల వారీగా పీసీసీ చర్యలు తీసుకుంటోందని, సీనియర్లంతా …
Read More »బీజేపీపై తప్పుడు ప్రచారం మానుకోవాలి
నసురుల్లాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీపై తెరాస నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుండి తెరాస నాయకులు రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖడిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన …
Read More »ఎంతో ఎదురు చూశారు.. కానీ ఆ ఊసే లేదు…
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) భిక్కనూరు శాఖ ఆధ్వర్యంలో ఖాళిగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, గత ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ భృతి చెల్లించాలని తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఉద్యోగాల భర్తీ విషయమై స్పష్టత వస్తుందని …
Read More »ఫిర్యాదులు తక్షణం పరిష్కరించాలి
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ప్రగతిభవన్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్తో కలిసి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అన్ని …
Read More »జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు
నిజామాబాద్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలకు, రైతాంగానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విరాజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో స్వరాష్ట్రంలో సాగునీటి రంగంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, పంటపెట్టుబడి సాయం, …
Read More »రైతుల పక్షాన పోరాడుతాం…
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో సీనియర్ నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఎరువుల ధరలు తగ్గించే వరకు రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ అండగా ఉండి పోరాడుతుందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు మారే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. గత …
Read More »బదిలీపై వెళ్తున్న సబ్ రిజిస్ట్రార్కు సన్మానం
ఆర్మూర్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్గా విధులు నిర్వహిస్తున్న అశోక్ బదిలీ కావడంతో సీనియర్ అసిస్టెంట్ లు ప్రవీణ్, వెంకటేశ్వర్లు ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు.
Read More »