Political

ఎమ్మెల్యే సహకారంతో ప్రహరీ పనులు ప్రారంభం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్యాట మీద ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్‌ చుట్టూ ప్రహరి గోడ నిర్మాణం కొరకు అడిగిన వెంటనే నిర్మాణం చేస్తానని మాట ఇవ్వడంతో కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట్‌ గ్రామంలో ప్యాట మీద ఎస్పీ కమ్యూనిటీ మాల సంఘ భవనము చుట్టు ప్రహరి గోడకి పిల్లర్స్‌ గుంతలు తీయడం ప్రారంభించినట్టు …

Read More »

భువన్‌ సర్వే వంద శాతం చేసిన తర్వాతనే పన్నులు పెంచాలి…

బాన్సువాడ, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం భువన్‌ సర్వే పూర్తయిన తర్వాతనే ఇంటి పన్నులు పెంచాలని బిజెపి నాయకులు అన్నారు. మంగళవారం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మూడు సంవత్సరాల క్రితం పట్టణంలో భువన్‌ సర్వే పేరుతో 60 శాతం మాత్రమే సర్వే చేసి పట్టణ ప్రజలకు పన్నులు పెంచారని, పెంచిన …

Read More »

ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం

ఎల్లారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ఆరోగ్యానికి సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు ఆదేశాల మేరకు మండలంలోని మత్తమాల్‌, రుద్రారం, అన్నాసాగర్‌ గ్రామాలలో బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ఇందిరా గాంధీ సేవలు మరువలేనివి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కాంగ్రెస్‌ భవన్‌లో భారత మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నరాని, ఆమె ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల సరసన …

Read More »

ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం లోని ఈవీఏం గోదాంను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం రోజున స్థానిక ఈవీఏం గోదామును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌, ఆర్డీఓ రంగనాథ్‌ రావు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Read More »

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం…

హైదరాబాద్‌, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేందుకు వీలుగా డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఫిషర్‌ మెన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయి కుమార్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, నవంబరు 4, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 8.54 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 7.04 వరకుయోగం : శోభన ఉదయం 11.38 వరకుకరణం : తైతుల ఉదయం 8.26 వరకుతదుపరి గరజి రాత్రి 8.54 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.58 – 2.39దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.07 …

Read More »

నియోజకవర్గ అభివృద్ధికి 5 కోట్ల నిధులు

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధికి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్‌ రాజ్‌ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి. మిగితా 20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్‌ …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబర్‌ 25, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : నవమి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 12.08 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.31 వరకుకరణం : తైతుల సాయంత్రం 6.07 వరకుతదుపరి గరజి తెల్లవారుజామున 5.57 వరకు వర్జ్యం : రాత్రి 1.33 – 3.14 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.17 – …

Read More »

శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తాం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావుతో కలిసి సీఎం సమావేశమయ్యారు. ఉద్యోగుల డీఏ చెల్లింపు విషయంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగులకు సంబంధించి వివిధ సమస్యల పరిశీలన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »