Political

రైతుబంధు వచ్చే, సంబురం తెచ్చే

బాన్సువాడ, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా సోమేశ్వర్‌లో ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌, శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు. అనంతరం రైతులను ఉద్దేశించి భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర్‌ గ్రామంలోని …

Read More »

రాజంపేటలో సావిత్రిబాయి జయంతి వేడుకలు

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శివాయిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేశారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విట్టల్‌ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్‌, తాసిల్దార్‌ జానకి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్‌ గౌడ్‌, …

Read More »

బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించాలి…

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శివాయిపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. అంగన్‌వాడి కేంద్రంలో బరువు తక్కువ ఉన్న పిల్లలకు అదనంగా పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ కార్యకర్తకు సూచించారు. ప్రాథమిక పాఠశాలలో వంటశాలగది శిథిలావస్థలో ఉన్నందున మరమ్మతులు చేయించాలని ఎంపిడిఓ బాలకిషన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల పిల్లలు చదువుతున్నారని గ్రామస్తులు …

Read More »

అభివృద్ధిలో తెలంగాణ ఫస్ట్‌

గాంధారి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జజాల సురేందర్‌ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదిముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అందరికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కెసిఆర్‌ …

Read More »

జివో 317 రద్దు చేయాలి…

ఆర్మూర్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిఓ 317 ను రద్దు చేయాలని కోరుతూ ఆర్మూర్‌ ఎంఆర్‌వో కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ ఎమ్మార్వోకి డిమాండ్లతో కూడిన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ మాట్లాడారు. ఉమ్మడి …

Read More »

జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, …

Read More »

దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్‌ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. రూ.4.64 లక్షల విలువైన పరికరాలను …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు 1వ వార్డుకి చెందిన 32 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ ఒక వైపు కరోన, ఓమిక్రాన్‌ పెరుగుతుంటే నూతన సంవత్సర వేడుకలకు హైకోర్టు రాష్ట్రంలో నిబంధనలు పాటించాలని సూచనలిస్తే రాష్ట్ర …

Read More »

రైతు బాంధవునికి పాలాభిషేకం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల కేంద్రంలో బస్టాండ్‌ ఆవరణలో మండల ఎంపీపీ ధశరథ్‌ రెడ్డి ఆద్వర్యంలో రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్నలకు వెన్నుదన్నుగా అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌కి అందరం రుణపడి ఉన్నామని అన్నారు. రైతే రాజు అన్న నినాదం వమ్ము చేయకుండా రైతులకు పంట పెట్టుబడి కోసం …

Read More »

అక్రమ అరెస్టులను ఖండించండి

నిజామాబాద్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తూ, ప్రభుత్వం అశాస్త్రీయంగా విడుదల చేసిన జీవో నెంబర్‌ 317 వెనక్కి తీసుకోవాలని మంగళవారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు దేవిసింగ్‌, వెనిగళ్ల సురేష్‌, సల్ల సత్యనారాయణ తదితరులను అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »