Political

బిజెపి ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ వర్ధంతి

ఆర్మూర్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ భీం రావ్‌ రాంజీ అంబేద్కర్‌ 65వ వర్ధంతిని భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా దలిత మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌ మున్సిపాలిటి పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా …

Read More »

ముగిసిన రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో సోమవారం చివరి దశ రాష్ట్ర స్థాయి పెయింటింగ్‌ పోటీ జరిగింది. ఎన్‌టిపిసి సదరన్‌ రీజియన్‌ ప్రధాన కార్యాలయం, తెలంగాణ రాష్ట్రానికి నోడల్‌ ఏజెన్సీగా, కోవిడ్‌ ప్రోటోకాల్‌కు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వహించింది. మినిస్ట్రీ ఆఫ్‌ పవర్‌ మరియు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ చొరవ, కార్యక్రమంలో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పిల్లలు పాల్గొన్నారు. …

Read More »

ఆత్మస్థైర్యంతో ముందుకు వెళితే విజయాలు మీ వెంటే

నిజామాబాద్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, మీరు ఎవరికన్నా తక్కువ కాదని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం న్యూ అంబేద్కర్‌ భవనంలో మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్‌ …

Read More »

ఆర్మూర్‌లో వినూత్న నిరసన

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డిజిల్‌ల వ్యాట్‌ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్‌ అంబేద్కర్‌ చౌరస్తావద్ద గల భారత్‌ పెట్రోల్‌ బంక్‌ నుండి జాతీయ జెండా, క్లాక్‌ టవర్‌ ముందున్న ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ వరకు ట్రాక్టర్‌ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ల వ్యాట్‌ ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ …

Read More »

రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టి.యస్‌.ఆర్‌.టి.సి. వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి. సజ్జనార్‌ ఆదేశానుసారము కోవిడ్‌ నియమాలు పాటిస్తూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వారి సహకారంతో రక్తదాన శిభిరం ఈనెల 30 మంగళవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాదు-1 డిపో నందు నిర్వహించబడుతుందని ప్రాంతీయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆర్టీసి ఉద్యోగులు, వారి …

Read More »

కాంగ్రెస్‌ పార్టీ ధర్నా

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ మహ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి, మెమోరండం సమర్పించారు. కామారెడ్డి పట్టణంలో జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కైలాస శ్రీనివాసరావు నాయకత్వంలో కామారెడ్డి మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు …

Read More »

తెరాస శ్రేణుల సంబరాలు

మోర్తాడ్‌, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మోర్తాడ్‌ మండల టిఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై టపాసులు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. కవిత ఎన్నిక పట్ల ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మోర్తాడ్‌ మండల జడ్పిటిసి బద్దం రవి, మోర్తాడ్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు …

Read More »

ఆరోగ్య కార్యకర్తలకు అండగా ఉంటాం

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం ఉత్తునూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. పెద్ద పోతంగల్‌ ఆరోగ్య కార్యకర్త సావిత్రిపై దాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేయడానికి వెళితే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త …

Read More »

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మూడు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 340 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డిలో 147, …

Read More »

నెహ్రూయువకేంద్రలో సాంస్కృతిక పోటీలు

నిజామాబాద్‌, నవంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అజాది కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్‌ ఆధ్వర్యంలో వ్యాస రచన, ఉపన్యాస, దేశభక్తి గీతాల, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవాల సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న పోటీలలో యువత విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానించారు. పోటీలలో గెలుపొందిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »