Political

అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి

నిజామాబాద్‌, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూలు జారీ అయినందున ప్రవర్తన నియమాలు వెంటనే అమల్లోకి వచ్చిందని అధికారులు ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జనవరి 4వ తేదీ నాటికి స్థానిక …

Read More »

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..

కామరెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కి, మున్సిపల్‌ కమిషనర్‌కి బీజేపీ కౌన్సిలర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు యథేఛ్ఛగా సాగుతున్నాయని, అదే విధంగా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్‌ చొరవ …

Read More »

ఘనంగా రేవంత్‌రెడ్డి జన్మదినం

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమంలో కేక్‌ కట్‌ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండి కాంగ్రెస్‌ పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన పిసిసి …

Read More »

తీన్మార్‌ మల్లన్నకు బెయిల్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తీన్మార్‌ మల్లన్నకు హైకోర్టులో బెయిల్‌ రావడంపై తెలంగాణ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజల పక్షాన ప్రశ్నించే జర్నలిస్టులకు రక్షణ లేదు అనడానికి తీన్మార్‌ మల్లన్న పరిస్థితి నిదర్శనమన్నారు. అవినీతి, అక్రమాలను బయట పెట్టడం జరిగినప్పుడు ప్రభుత్వం, మంత్రులు స్పందించి వాటిని పెంచి …

Read More »

టాప్‌ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి.

డిచ్‌పల్లి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరో సారి ప్రపంచ వ్యాప్తంగా టాప్‌ శాస్త్ర వేత్తల జాబితాలో టి.యు. వి.సి. ఆచార్య రవీందర్‌ గుప్తా నిలిచారు. యు.యస్‌ లోని క్యాలిఫోర్నియాకు చెందిన స్టాన్ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన టాప్‌ 2 శాతంలో మరొకసారి టి.యు. వి.సి ఆచార్య డి. రవీందర్‌ గుప్తా ఎన్నిక కావడం తెలంగాణ విశ్వ విద్యాలయానికే గర్వకారణం. రవీందర్‌ గుప్తా …

Read More »

మహేశ్‌ కుటుంబానికి న్యాయం చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల మంచిర్యాల జిల్లాలో చెన్నూరు నియోజకవర్గంలో మహేష్‌ అనే దళిత యువకుడు ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహేష్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బిజెవైఎం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా …

Read More »

గూడ్స్‌ రైలు ఢీ, గొర్రెలు మృతి

వేల్పూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం కుక్కునూరు శివారులో రైల్వే ట్రాక్‌పై నుండి వెళుతున్న గొర్రెలను గూడ్స్‌ రైలు ఢీకొని వెళ్ళింది. సుమారు ముప్పై నుండి నలభై గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వేల్పూర్‌ మండలంలోని అంక్సాపూర్‌ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు భోజన, భోజెందర్‌ చెందిన గొర్లు మేపుతూ కుక్కునూరు శివారులోని రైల్వే ట్రాక్‌పై నుండి వెళుతుండగా అకస్మాత్తుగా …

Read More »

సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను టిఆర్‌ఎస్‌ నాయకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఐదుగురు లబ్ధిదారులకు చెక్కులను సర్పంచ్‌ శ్వేతా గంగారెడ్డి ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు, టిఆర్‌ఎస్‌ నాయకుల చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చొరవతో అనారోగ్యంతో …

Read More »

టియులో రక్త గ్రూప్‌ క్యాంప్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయము, రెడ్‌ రిబ్బన్‌ రక్త దానం, నిజామాబాద్‌ వారి సంయుక్తంగా రక్త గ్రూప్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయలో గల ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో ఈనెల 27 బుధవారం ఉదయం 11.00 గంటలకు క్యాంప్‌ జరుగుతుందని, విద్యార్థులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ విశ్వవిద్యాలయ ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణా బాయి ఒక …

Read More »

జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్‌ పాల్గొని ప్రభుత్వ భూముల హరితహారం పోడు భూముల నర్సరీలు, వ్యాక్సినేషన్‌, వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూముల వివరాలు పంపాలన్నారు. హరితహారంలో మల్టీ లేయర్‌, ఆవిన్యూ ప్లాంటేషన్‌లో ఒక్క …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »