కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను స్టాఫ్ నర్స్ సుస్మితను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల వారిగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల వారిగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తిచేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.
Read More »ఇదే ఉత్సాహంతో పనిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసి రాజన్న సిరిసిల్లాలో సాగుతున్న పాదయాత్రలో శుక్రవారం ఉదయం లింగన్నపేట వద్ద జరిగిన యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సంగ్రామ యాత్ర విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షురాలు అరుణతారతో పాటు …
Read More »కాంగ్రెస్లో భారీగా చేరికలు
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు సమయం ఉంది. ఇక ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చక చక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో ప్రజలకు తాయిలాలు ఇవ్వడం మొదలు పెట్టారు సిఎం కేసీఆర్. …
Read More »సిఎం సహాయనిధి చెక్కు పంపిణీ
బాన్సువాడ, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బీర్కూర్ మండలం తెరాస పార్టీ నూతన కార్యవర్గ ఎన్నికల సభ అనంతరం బాన్సువాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు, తెలంగాణా శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, ప్రజలకు, రైతులకు, తన కార్యకర్తలు ఎల్లవేళలా అండగా ఉంటారని, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి, సభాపతి చేస్తున్న అభివృద్ధి బాటలో నడవాలనే ఆకాంక్షతో బీర్కూర్ మండలం రైతు …
Read More »కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా…
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ తెరాస పార్టీ కార్యవర్గ ఎన్నిక సన్నాహక సభలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర సమితి జండా పండుగ సందర్బంగా రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టణ తెరాస …
Read More »భౌతిక దాడులకు పాల్పడితే సహించేది లేదు
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎన్.ఎస్.యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంపై తెరాస నాయకుల దాడికి నిరసనగా కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం వేణురాజ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్కు ఎదుర్కోలేక కేటీఆర్ కొంతమంది తెరాస గుండాలను రేవంత్ ఇంటి …
Read More »గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు
ఆర్మూర్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్ స్టేషన్కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. భీంగల్ మండల కేంద్రంలో …
Read More »కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ప్రజలు 2023లో ప్రభుత్వాన్ని మార్చేందుకు టీఆర్ఎస్తో యుద్ధం చేయాలని ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన రాజ్యమేలుతుందని దానిని కూల్చాలని నినదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం కామారెడ్డి జిల్లా …
Read More »ప్రశ్నిస్తాం.. దమ్ముంటే నాపై రాజద్రోహం కేసు పెట్టు
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అడుగడుగునా ప్రశ్నిస్తాం.. ముఖ్యమంత్రి చేసిన ప్రజా ద్రోహాన్ని ప్రశ్నిస్తాం నీకు దమ్ముంటే నా పై రాజద్రోహం కేసు పెట్టు కేసీఆర్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై చైతన్యం చేస్తూ, ప్రజల స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రలో బాగంగా సోమవారం కామారెడ్డి జిల్లా …
Read More »టెలి మెడిసన్ ద్వారా సులభంగా స్పెషలిస్ట్ డాక్టర్ల సూచనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెలి మెడిసన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పిహెచ్సి నుండే స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిరదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో టెలిమెడిసిన్ సదుపాయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ సులభంగా స్పెషలిస్ట్ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం …
Read More »