Political

పోలింగ్‌ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేవిధంగా బూత్‌ లెవల్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఓటేద్దాం రండి అనే పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. …

Read More »

వాస్తవాలు మాట్లాడితే….మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన …

Read More »

గజ్వెల్‌ తరలిన కాంగ్రెస్‌ శ్రేణులు

గాంధారి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టీపీసీసీ ఆధ్వర్యంలో గజ్వెల్‌లో నిర్వహిస్తున్న దళిత దండోరా సభకు గాంధారి కాంగ్రెస్‌ శ్రేణులు శుక్రవారం తరలివెళ్లారు. ఉదయం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తా వద్ద బాణాసంచాలు కాల్చిన కాంగ్రెస్‌ నాయకులు నినాదాలు చేస్తూ వాహనాలలో గజ్వెల్‌కు బయలుదేరారు. తరలివెళ్లిన వారిలో మండల కాంగ్రెస్‌ నాయకులు తూర్పు రాజు, బాలరాజ్‌, రవి, లైన్‌ రమేష్‌, కృష్ణ, మదర్‌, సంగని బాబా …

Read More »

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

గాంధారి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకుల నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందినా, తెలంగాణకు నిరంకుశ నిజాం కబంద హస్తాలలో ఉందని అన్నారు. భారతదేశం మొత్తం …

Read More »

ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు

గాంధారి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచంలో భారత దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్న విశ్వవిజేత ప్రధాని మోడీ అని బీజేపీ నాయకులు …

Read More »

ఆయా గ్రామాలలో తెరాస గ్రామ కమిటీలు…

వేల్పూర్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశానుసారం బాల్కొండ నియోజకవర్గ మంత్రి సూచన మేరకు వేల్పూరు మండల గ్రామ టిఆర్‌ఎస్‌ పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు గురువారం ప్రకటించారు. మండల సమన్వయ సభ్యులు మాట్లాడుతూ వేల్పూర్‌ మండలంలోని వివిధ గ్రామాల నూతన టిఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. వేల్పూర్‌ మండల గ్రామ …

Read More »

22న మాచారెడ్డిలో సభ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్‌ న్యాయకత్వంలో పని …

Read More »

కామారెడ్డి చేరిన ప్రజా సంగ్రామయాత్ర

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోకి బండి సంజయ్‌ పాదయాత్ర ప్రవేశించింది. మెదక్‌ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి నాగిరెడ్డి పేట్‌ మండలం పోచారం వద్ద పాదయాత్ర ప్రవేశించింది. ఈ సందర్భంగా భాజపా కార్యకర్తలు, అభిమానులు, నాయకులు భారీగా స్వాగతం పలికారు. పూల దండలు, మంగళ హారతులు ఇచ్చి మహిళలు తిలకం దిద్దారు. బుధవారం జిల్లాలో 14.3 కిలో మీటర్లు జిల్లాలో పాదయాత్ర …

Read More »

20వ వార్డులో రోడ్ల మరమ్మతులు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం పెర్కిట్‌ 20వ వార్డులో ఆర్మూర్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్నా రోడ్లను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు గుంతలు కావడంతో వాటి మరమ్మతు పనులు దగ్గరుండి చేయించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More »

అధికారులు స్కూల్స్‌ తనిఖీ చెయ్యాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్కూల్స్‌ ప్రారంభం అయినందున పాఠశాలల్లో వసతులు, విద్యార్థుల పరిస్థితులు, కరోన నిబంధనలు ఎలా అమలు జరుగుతున్నాయో అధికారులు పాఠశాలల్లో ప్రత్యక్షంగా పర్యటించి పరిశీలన చేయాలని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్‌ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్సులో పాఠశాలలు తనిఖీ, గణేష్‌ నిమజ్జనం, అధిక వర్షాలు, హరితహారం, ఫారెస్ట్‌పై సమీక్షించారు. జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »