గాంధారి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలోని బీర్మల్ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషకాహారంపై అవగాహన కల్పించారు. పోషకాహార వారోత్సవాలలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు సంపూర్ణ పోషకాహారం తీసుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరించారు. పోషకాహార లోపాన్ని నివారించడానికి తీసుకోవలసిన ఆహార పదార్థాల గురించి తెలిపారు. ఈ సందర్బంగా పోషకాహార విలువలు తెలిసే విధంగా మహిళలు వేసిన ముగ్గులు …
Read More »విమోచన దినోత్సవం మరిచారా..?
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆదేశానుసారం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విన్నవించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్మరెడ్డి మాట్లాడుతూ …
Read More »మాచారెడ్డిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ సమావేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో సోమవారం జరిగిన దళిత గిరిజన ఆత్మ గౌరవ దండోరా సమావేశంలో మాజీమంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ, ముఖ్య అతిథిగా రాష్ట్ర టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ కెప్టెన్ మహమ్మద్ హాజరోద్దిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించారు. అనంతరం శ్రీ …
Read More »మౌలిక సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిసి రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు, పివోడబ్ల్యు, పిడిఎస్యు, పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కి వినతి పత్రం …
Read More »తెరాసలో చేరిన ఆత్మకూరు గ్రామ యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగిరెడ్డిపేట్ మండల ఆత్మకూర్ గ్రామానికి చెందిన 20 మంది యువకులు బీజేపీ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మండల జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఆత్మకూర్ గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ సమక్షంలో గ్రామ యువకులు కిషన్, రవి, మహేందర్, సాయిలు, మహేష్, కే. …
Read More »డెంగ్యూ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందిని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ ఆరోపించారు. ప్రభుత్వం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా లేదని, దీంతో నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లాలో గత కొద్దిరోజులుగా డెంగ్యూ విజృంభిస్తుందని తెలిపారు. దీనిపై జిల్లా …
Read More »పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం..
కామరెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం అని మైలారం సింగిల్ విండో చైర్మన్ పెరుక శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మైలారం టీఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీని మండల తెరాస అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఒండ్ల మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరాం యాదవ్, ఉపాధ్యాక్షుడిగా ధూళి గంగారాం, కార్యదర్శిగా బొట్టే రమేష్లను, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడుగా …
Read More »బిజెపిలో చేరిన అంబారిపేట్ యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ దోమకొండ మండలం అంబారిపెట్ శాఖ ఆధ్వర్యంలో నేడు గ్రామంలో అధికార తెరాస, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన 85 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామం పొలిమేరల్లో రమణారెడ్డికి స్వాగతం పలికిన గ్రామ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాజ్యాంగ …
Read More »టీసీఎస్ మెగా ఉద్యోగ మేళా…
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న మహిళా వృత్తి నిపుణులకు శుభవార్త. ఐటీ రంగంలో 2-5 సంవత్సరాల అనుభవం కలిగిన మహిళల కోసం మెగా ఉద్యోగ మేళాను ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రారంభించింది. ‘నైపుణ్యం, సామర్థ్యం, అనుభవం ఉన్న మహిళా వృత్తి నిపుణులు తమదైన ముద్ర వేసే అవకాశాన్ని టీసీఎస్ కల్పిస్తోంది. ఈ కార్యక్రమం మహిళల ప్రస్తుత …
Read More »బిజెపిలో చేరిన యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం రాజకాన్ పెట్ గ్రామానికి సంబంధించిన 36 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ జండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రమణారెడ్డి మాట్లాడుతూ గల్లీ నుంచి ఢల్లీి దాకా అంతటా ప్రజలు బీజేపీకి బ్రహ్మ రథం పడుతున్నారని అధికారంలో ఉన్న చోట …
Read More »