బాన్సువాడ, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని హన్మజీపేట్ గ్రామంలో మంగళవారం ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపడానికి హక్కుల కోసం పిడికిలెత్తిన కొమురం భీం జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన గిరిజన నాయకుడు …
Read More »న్యాయవాదూల సంక్షేమం కోసం కృషి…
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్ట భద్రుల ఎంఎల్సి ఎన్నికల సందర్భంగా కరీం నగర్ మాజీ మేయర్ న్యాయవాది రవింధర్ సింగ్ నిజామాబాద్ బార్ అసోసియేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కలిసి ఆయన మాట్లాడారు. రాబోయే నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్ట బద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని ఎంఎల్సి ఎన్నికల్లో …
Read More »అభివృద్ది పథంలో ప్రజాపాలన
కామారెడ్డి, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముఖ్యతిధిగా పాల్గొన జిల్లా ఇంచార్జి ఎక్స్చేంజ్, పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పిస్తుందని …
Read More »గ్రంథాలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి
బాన్సువాడ, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరిందని గత సంవత్సరం నూతన గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటి వరకు గ్రంథాలయ నిర్మాణం చేపట్టకపోవడం పట్ల బిజెపి నాయకులు గురువారం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయం తాత్కాలికంగా మినీ స్టేడియంలో నిర్వహించడం వల్ల గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా …
Read More »మాణిక్బండార్ వద్ద రోడ్డు ప్రమాదం
నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేస్త్రీ కార్మికుడు రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలంలోని మాణిక్ బండారు వద్ద చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారంనిజామాబాద్ గౌతమ్ నగర్కు చెందిన జంగంపల్లి బాబురావు (39), ఆర్మూర్లో మేస్త్రి పని ముగించుకుని మోటార్ సైకిల్పై వస్తూ ఉండగా మార్గ మధ్యలో మాణిక్ బండారు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే …
Read More »బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన పివిఆర్ ..
ఆర్మూర్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు పొద్దుటూర్ వినయ్ కుమార్ రెడ్డి సోమవారం మండలంలోని చేపూర్ గ్రామంలో ఇటీవల మరణించిన చేపూర్ మాజీ ఎంపిటిసి జన్నెపల్లి గంగాధర్ సోదరుడు పెద్ద రాజన్న, నూత్పల్లి రవి, కొనింటి వెంకటేష్, సారంగి మురళి, దుబ్బాక సుధాకర్, సూర్యునిడ రాజేశ్వర్ల కుటుంబ సభ్యులను ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురకంటీ చిన్నారెడ్డితో …
Read More »మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పెంట ఇంద్రుడు
నందిపేట్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టరుగా నందిపేట్ మండలం లోని కంటం గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పెంట ఇంద్రుడు పదవి బాధ్యతలు, ప్రమాణస్వీకారం చేసారు. కాంగ్రేస్ ప్రభుత్వం రైతుల అభ్యున్నతికి పాటుపడుతుందని ఇంద్రుడు అన్నారు. రైతులు పండిరచిన పంటలకు మార్కెట్ కమిటీ ద్వార మంచి రేటు వచ్చేలా కృషి చేస్తానని, అందరికి అందుబాటులో ఉంటానని చెప్పారు.
Read More »బూత్ స్థాయిలో సభ్యత్వ నమోదు వేగం పెంచాలి…
బాన్సువాడ, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో బిజెపి సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్లో సభ్యత్వ నమోదు పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే బిజెపి పార్టీ ఎక్కువ సభ్యత్వాలు కలిగి ఉన్నదని, నాయకులు, కార్యకర్తలు, మోర్చా సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామ …
Read More »మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్రకటన
ఆర్మూర్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్, భీమ్గల్, ఆర్మూర్లలో నూతనంగా నిర్మించిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ భవనాలను జిల్లా ఇంచార్జి మంత్రి అయిన రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీతో కలిసి లాంఛనంగా ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, …
Read More »‘ప్రవాసీ ప్రజావాణి’ విజ్ఞప్తుల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల కోసం హైదరాబాద్ బేగంపేట లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో ‘ప్రవాసి ప్రజావాణి’ ప్రత్యేక కౌంటర్ను హైదరాబాద్ ఇంఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ప్రారంభించారు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న వారి సంబంధీకులు, గల్ఫ్ మృతుల కుటుంబ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతిపత్రాలు సమర్పించారు. ప్రతి మంగళ, శుక్ర …
Read More »