కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం …
Read More »రేవంత్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఎన్. ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ …
Read More »వైఎస్ఆర్టిపి జెండా ఆవిష్కరణ
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్టిపి పార్టీ జండాను సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కో కన్వీనర్ బుస్సాపూర్ శంకర్ హాజరై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ తెలంగాణా పార్టీకి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలో వచ్చే విధంగా పనిచేస్తామన్నారు. ఈ సందర్భంగా …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 8 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 3 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 901 మందికి 5 కోట్ల 51 లక్షల 78 వేల 400 రూపాయల చెక్కులను …
Read More »కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దుచేయాలి
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర సదస్సు పోస్టర్లను తెలంగాణ ప్రగతిశీల బార్ అండ్ రెస్టారెంట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో తిలక్ గార్డెన్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు నాయకులు టి.విఠల్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను యువతను దేశ భక్తి పేరుతో మాయమాటలు చెప్పి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడానికే పనిచేస్తుందన్నారు. మోడీ సర్కారు ఇటీవల …
Read More »శ్రావణ సోమవారం ప్రత్యేక పూజలు
వేల్పూర్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో వర్షరుతువు దక్షిణాయన అభిజిత్ ముహూర్తం కృష్ణ పాడ్యమి శ్రావణమాసంలో పార్ణమి తర్వాత వచ్చే తొలి శ్రావణ సోమవారం శ్రీ రాజ రాజేశ్వరీ స్వామి శివాలయంలో అయ్యల గుట్ట స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు స్వామి మాట్లాడుతూ గత కొంత కాలంగా కొనసాగుతున్న శ్రావణమాస ఉపవాస దీక్షలు …
Read More »జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు కుక్కునూరు విద్యార్థి
వేల్పూర్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు వేల్పూర్ మండలం కుక్కునూరు జడ్.పి.హెచ్ఎస్ పాఠశాల విద్యార్థి కె.మయూరి ఎంపికయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ, ఉపాధ్యాయబృందం తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో జరిగిన క్రికెట్ పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. సెప్టెంబర్ 4,5,6 తేదీల్లో జమ్మూ కాశ్మీర్లో …
Read More »ఐటి రంగాన్ని అభివృద్ది చేసిన ఘనత రాజీవ్దే…
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తాలో గల రాజీవ్గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ మనదేశంలో ఐటీ రంగం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం …
Read More »దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా విజయవంతం చేయండి…
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ కార్యదర్శి మహమ్మద్ మసూద్ హైమద్ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం …
Read More »ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి
మాక్లూర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా కిసాన్ మోర్చా మాక్లూర్ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు నల్ల గంగా మోహన్ మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో లక్ష రపాయల రుణమాఫీ చేయాలని, అదేవిధంగా ఉచితంగా ఎరువులు అందజేయాలని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. …
Read More »