Political

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు రమేష్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు హందాపూర్‌ రాజేష్‌ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం …

Read More »

అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్‌ శంకుస్థాపనలు

కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో 1.20 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివ ృద్ధి పనులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. భిక్కనూర్‌ మండలం జంగంపల్లి గ్రామంలో సుమారు 1 కోటి 20 లక్షల 60 వేల రూపాయలతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సీసీ రోడ్డు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన …

Read More »

రేవంత్‌ రెడ్డి కాదు – రవ్వంత రెడ్డి

నందిపేట్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కేవలం టిఆర్‌ఎస్‌ ద్వారానే సాధ్యమని, కొత్త బిచ్చ గాళ్ల ఆటలు సాగవని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. నందిపేట్‌ మండలంలోని సిద్దాపూర్‌ గ్రామంలో సోమవారం పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ముందు చూపుతో రాష్ట్రాన్ని అన్ని …

Read More »

మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి…

వేల్పూర్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేల్పూరు మండల కేంద్రంలో తన నివాసంలో పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తన సమక్షంలో …

Read More »

టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ బీమా చెక్కు అందించిన ప్రభుత్వ విప్‌…

కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌ కార్యకర్త ఆకుల బాబా గౌడ్‌ ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ కింద పడి మరణించగా ఆయన భార్య జ్యోతికి టిఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ బీమా సొమ్ము 2 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా …

Read More »

ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించండి

హైదరాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్‌ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. …

Read More »

మంత్రి సమక్షంలో తెరాసలోకి…

వేల్పూర్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. పార్టీలో చేరిన వారిని మంత్రి తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనరంజకపాలన, రైతు సంక్షేమ కార్యక్రమాలు నచ్చి టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరుతున్నారన్నారు. …

Read More »

పాలెం చెక్‌ డ్యాంను సందర్శించిన మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

మోర్తాడ్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలోని పాలెం గ్రామంలోని చెక్‌ డ్యామ్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ మంత్రులు చెయ్యలేని పని మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేశారని, తెలంగాణలో ముఖ్యంగా రైతులు వారి సొంతంగా 24 వేల 50 లక్షల ఎకరాల సాగు భూమికి సొంతంగా బోర్లు వేసుకుని ఉన్నారని, కానీ …

Read More »

నీరుగొండ హనుమాన్‌ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం స్థానిక నీరు గొండ హనుమాన్‌ దేవాలయంలో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శత కలశ సహిత మహా కుంభాభి షేకం ప్రారంభం అవుతున్న సందర్భంగా నీరు గొండ హనుమాన్‌ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. నీరు గొండ హనుమాన్‌ ఆలయానికి …

Read More »

గ్రామాల రూపురేఖలు మార్చడానికే హరితహారం

నందిపేట్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో గ్రామల రూపురేఖలు మార్చుకునే లక్ష్యంతో పల్లె ప్రగతి – హరిత హారం కార్యక్రమం కొనసాగుతుందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. పది రోజుల పాటు జరగనున్న ఏడో విడత హరితహారం – పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నందిపేట్‌ మండలంలోని లక్కంపల్లి గ్రామంలో మంగళవారం పాల్గొని మొక్కలు నాటి హరితహారం కార్యక్రమములో ప్రజలందరూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »