హైదరాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాద్ ప్రగతిభవన్లో మంత్రి కె.టి.ఆర్ను సోనూసూద్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తు సోనుసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత …
Read More »కామారెడ్డిలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి
కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత శ్యాంప్రసాద్ ముఖర్జీ అని, 1934లో 33 ఏళ్ల చిన్న …
Read More »అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి
గాంధారి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో 920 కోట్లతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ …
Read More »అక్రమ అరెస్టులతో ప్రారంభోత్సవాలా
గాంధారి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలోని సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకొనివెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. అంతేకాకుండా బీజేపీ నాయకులను అరెస్టు చేసి ప్రారంభోత్సవాలు చేయడం అంతకంటే సిగ్గుచేటని అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి పర్యటన సందర్బంగా మండలంలో నెలకొన్న సమస్యలు తెలుపడానికి వినతి పత్రంతో వెళ్తున్న బీజేపీ …
Read More »సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
బోధన్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత సాధికారిత అమలు ద్వారా నియోజకవర్గంలోని పేద మధ్య తరగతి దళితులు వివిధ రంగాలల అభివృద్ధి లోకి వస్తారని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అనంపల్లి ఎలామయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని ప్రజల అభివృద్ధి పథకలను, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల …
Read More »దళిత సాధికారిత పథకం దేశంలోనే నంబర్ వన్
నందిపేట్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నందిపేట్ మండల కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా …
Read More »ఆరునెలలు సస్పెన్షన్ కాలం పొడిగింపు
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెద్ద కొడప్గల్ మండలం చిన్న తక్కడపల్లి గ్రామ పంచాయితీ సర్పంచ్ దేవుబాయి, ఉప సర్పంచ్ సంతకం లేకుండా నిధులు డ్రా చేసిన విషయంలో సర్పంచ్ పదవి నుండి గతంలో తాత్కాలికంగా ఆరు మాసాలపాటు సస్పెండ్ చేయడం జరిగిందని, సస్పెన్షన్ కాలం ముగిసినందున మరొక ఆరు మాసములు సెప్టెంబర్ 22 వరకు సస్పెన్షన్ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ …
Read More »రేవంత్రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు
వేల్పూర్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నీరడి భాగ్య, నూతనంగా పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ని నియమించిన సందర్భంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నీరడీ భాగ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గ్రామ వార్డు నుండి రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకు …
Read More »నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, పెరిగిన ధరలను అరికట్టాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ, సీపీఐ జిల్లా కార్యదర్శి కే. భూమన్న, …
Read More »అభివృద్ది పనులు పరిశీలించిన ఎమ్మెల్యే గణేశ్ గుప్త
నిజామాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ వాహనంపై పర్యటిస్తూ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అభివృద్ధి పనులు పరిశీలించారు. పమ్మెల్యే వెంట నగర మేయర్ దండు నీతూ కిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ ఉన్నారు. నగర ప్రధాన వీధుల్లో పర్యటించి జరుగుతున్న పలు అభివృద్ధి పనులని పరిశీలించారు. రైల్వే కమాన్ వద్ద అండర్ బ్రిడ్జి పనులను అలాగే నూతన …
Read More »