నిజాంసాగర్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందజేశారు. పేదల సంక్షేమం కొరకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, తెరాస కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Read More »పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ భిక్నుర్ మండల నూతన కార్యవర్గ సమావేశం పట్టణంలోని పద్మశాలి ఫక్షన్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ పార్టీని బూత్ స్థాయిలో నిర్మాణం చేయాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అహర్నిశలు పార్టీ కోసం నిస్వార్థంగా పని …
Read More »బిజెవైఎం కార్యకర్తల అరెస్ట్
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ను భారతీయ జనతా యువమోర్చా నాయకులు ముట్టడిరచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పూటకో మాట …
Read More »తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన శకం ఆరంభం
నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం రాత్రి ఏ.ఐ. సీ.సీ తెలంగాణకు నూతనంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ప్రకటించడంతో ఆదివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ భవన్ నందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మానల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నూతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో నియమించబడ్డ నాయకులందరికీ నిజామాబాద్ జిల్లా …
Read More »కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది
వేల్పూర్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నవారికి తగిన గౌరవం అందిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం దీనికి నిదర్శనమని వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు రెండు పదవులను ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ …
Read More »సిఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ గుప్తా, బాలు మాట్లాడారు. వాసాలమర్రి గ్రామంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులను సావుకారి గాడు అని, ఐదు రూపాయల వడ్డీ తీసుకొని ఇబ్బందులకు …
Read More »27న అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27వ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో ప్రారంభం కానున్న …
Read More »సిఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత
వేల్పూర్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో తమను ఆదుకున్న సి.యం. కె.సి.అర్కి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎంత దగా పడ్డాము అనేది నేడు అర్థమవుతుందని తెలిపారు. …
Read More »రైతు సమస్యలపై కిసాన్మోర్చా వినతి
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, నకిలీ, నాసిరకం విత్తనాలు అరికట్టాలని, అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు రైతులకు సబ్సిడీపై సకాలంలో అందించాలని, రైతులకు ఎరువులు ఉచితంగా అందించాలని, వరి ధాన్యం విక్రయించిన రైతుల డబ్బులు వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో …
Read More »కామారెడ్డిలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ …
Read More »