Political

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల ఖలీల్‌ వాడిలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం, అంబేడ్కర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ వాక్సినేషన్‌ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ, వ్యాక్సినేషన్‌ విధానాన్ని నిర్వహకులని అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ మహమ్మారి నుండి బయట పడాలంటే వ్యాక్సిన్‌ ఒక్కటే మార్గమ్మని, ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. స్వయంగా తాను …

Read More »

కాంగ్రెస్‌ నుండి టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరిక

మోర్తాడ్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలం లోని ధర్మోర గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి జక్క లింగం తన 20 మంది అనుచరులతో మోర్తాడ్‌ మండల టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల సమక్షంలో మంగళవారం టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్‌ మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు శివా లింగు …

Read More »

ఫీజుల నియంత్రణకు ప్రత్యేక జీవో తీసుకురావాలి

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్‌ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌ లైన్‌ క్లాసుల …

Read More »

జీవో 65 సవరించాలని మానవహారం

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఏఐటియుసి మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన …

Read More »

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి…

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు జిల్లా ఆస్పత్రి కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజు, దశరథ్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా దోమకొండ, బాన్సువాడ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌ సెక్యూరిటీ గార్డ్‌ కార్మికులకు 7 వేల రూపాయలు, 7 వేల 500 చాలీచాలని …

Read More »

పార్కింగ్‌ స్థలాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదివారం కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్‌ ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో పార్కింగ్‌ స్థలాలను జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌ శనివారం పరిశీలించారు. అడ్లూర్‌ రోడ్‌లో వాహనాలు పార్కింగ్‌ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. రైల్వే గేట్‌ సమీపంలో ఉన్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో ఉన్న వివిధ రకాల …

Read More »

స్వాగత ఏర్పాట్ల పరిశీలన

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నూతన జిల్లా కలెక్టరేట్‌ సముదాయ భవనం, నూతన జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, నిజామాబాద్‌ జిల్లా పోలీసు కమిషనర్‌ కార్తికేయ పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

ఎన్‌.ఎస్‌.యూ.ఐ ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ఏ.ఐ.సీ.సీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం నిజామాబాద్‌ నగరంలోని ఖానాపూర్‌, శాస్త్రినగర్‌ నిర్మల భవన్‌ వృద్ధాశ్రమంలో ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వృద్దులకు అన్నదానం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్‌లో …

Read More »

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు కారణమైన మోడీ, కేసీఆర్‌ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిజామాబాద్‌ ధర్నా చౌక్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి (ఇంచార్జి) వనమాల కృష్ణ మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతుంటే, దేశంలో పెట్రోల్‌, …

Read More »

బీర్కూర్‌లో రాహుల్‌ జన్మదిన వేడుకలు

బీర్కూర్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండలకేంద్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ పూర్వ అధ్యక్షలు, ప్రస్తుత పార్లమెంటు సభ్యులు రాహుల్‌ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ రవిరాజాతో కలిసి రోగులకు, గర్భిణులకు బ్రేడ్‌ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి వైఎస్‌ఆర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »