Political

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

మోర్తాడ్‌, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వ‌ద్ద‌ 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి 45 మంది లబ్ధిదారులకు …

Read More »

అది పూర్తిగా అవాస్తవం

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఇటీవల తను బీజేపీ లో చేరుతున్నట్లు సోషల్ మిడియాలో వస్తున్న ప్రచారంపై ఎంపీ బిబి పాటిల్ ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమ‌ని, తనపై వస్తున్న దుష్ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు. పార్లమెంట్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేలతో తనకి ఎలాంటి విభేదాలు లేవ‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పార్లమెంట్ నియోజకవర్గంలో ని ప్రజబలందరి మద్ధతుతో తను రెండవసారి ఎంపీ గా …

Read More »

పెండింగ్ ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ నగర పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగర ప్రజలకి అవసరమైన సేవ లని అందించాలని, ఫుట్ పాత్ ల నిర్మాణం, డివైడర్ ల నిర్మాణం, సెంటర్ మీడియం లైట్ల పనుల పురోగతి మరియు నిర్వహణ గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలు సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, ఆర్అండ్‌బి అధికారులు, ఎల‌క్ట్రిసిటీ అధికారులతో గురువారం …

Read More »

ఆప‌ద‌లో ఆక్సీజ‌న్‌…

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః గురువారం షబ్బీర్అలీ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని అవుసుల కాలనీకి చెందిన రాఘవాపురం గోదావరికి ఆక్సీజ‌న్ అంద‌జేశారు. అనారోగ్యంతో బాధపడుతూ దవాఖాన లో చేరగా, చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా యున్నందున, డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమేర్ప‌డింది. ఆమె భర్త బ్రహ్మ చారి మహమ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి …

Read More »

యూనివ‌ర్సిటి అభివృద్ధికి స‌హ‌క‌రిస్తాం…

డిచ్‌ప‌ల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మంగళవారం ఉదయం నిజామాబాద్ లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సన్మానం చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అకడమిక్ అండ్‌ అడ్మినిస్ట్రేషన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ… ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన వీసీ ప్రొఫెస‌ర్‌ …

Read More »

అమరులు ఆశించిన తెలంగాణ ఇది కాదు

కామారెడి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే నూతన విద్యా సంస్థలు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే కేవలం సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట మాత్రమే అభివృద్ధి జరుగుతుందని మిగిలిన జిల్లాలలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని ఆందోళ‌న వ్య‌క్తం …

Read More »

కోవిడ్ బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించిన ష‌బ్బీర్ అలీ

కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మంగ‌ళ‌వారం మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలో కోవిడ్‌ కారణంగా చనిపోయినవారి కుటుంబాలను పరామర్శించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నాయకులు మీర్ ఇంత్యాజ్ అలీ, ఎర్రం నరసయ్య, అఫ్జల్, ఖదీర్‌, అతీక్, గడిల నర్సింలు, ప్రతిభా రమేష్, తదితరుల కుటుంబాలను పరామర్శించి వారి కుటుంబాలను ఓదార్చారు. కరోనా మహమ్మారి ఆప్తులను …

Read More »

పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు

కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్, ఎస్పి భవన సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంక్షేమ పథకాలను …

Read More »

రామాయణంలో కుంభకర్ణుడి లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు

కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లా నూతన కార్యాలయాలు ప్రారంభోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకి గత ఎన్నికల సమయంలో కామారెడ్డి పట్టణానికి వచ్చేసి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూన్నామ‌ని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ అన్నారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ష‌బ్బీర్ అలీ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన …

Read More »

కేంద్ర ప్ర‌భుత్వ పథ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరేలా చూడాలి

కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బిజెవైఎంను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు కలిసి పని చేయాలని, బూత్‌ స్థాయిలో బీజేవైఎం కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల అనంత కృష్ణ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం భారతీయ జనతా యువ మోర్చా కామారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశము జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో నిర్వహించారు. స‌మావేశానికి ముఖ్య అతిథిగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »