కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి బస్ స్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా వెనుకబడిన తరగతుల …
Read More »28న ‘దిశా’ సమావేశం
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ (దిశా) కమిటీ సమావేశం ఈ నెల 28న (శనివారం) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 10.30 గంటలకు జరుగుతుందని డీఆర్డీఓ సాయాగౌడ్ తెలిపారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అరవింద్ ధర్మపురి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనుల కోసం ఆయా శాఖలకు కేటాయించిన …
Read More »సి.ఏం.ఆర్. బియ్యం త్వరితగతిన సరఫరా చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సి.ఏం.ఆర్. బియ్యం త్వరితగతిన సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున రాజంపేట లోని శంకధార రైస్ మిల్లు ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైసెమిల్లు కు కేటాయించిన వరి ధాన్యం ను తొందరగా సి.ఏం.ఆర్. సరఫరా చేయాలని అన్నారు. రైస్ మిల్లులో వరి ధాన్యం బస్తాలను …
Read More »పేద ప్రజలకు అండగా షబ్బీర్ అలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణానికి చెందిన పి. రవి కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ అపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ల కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి రవికి ప్రభుత్వం తరపు నుండి చికిత్స నిమిత్తం …
Read More »అభ్యంతరాలుంటే ఈనెల 21లోపు తెలపాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 13 న ప్రచురించబడిన ముసాయిదా ఓటరు జాబితాలపై ఈ నెల 21 వరకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్నట్లయితే గ్రామ పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు సమర్పించవచ్చని జిల్లా ఎన్నికల అధారిటీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం …
Read More »ఎల్లారెడ్డి పెద్ద చెరువు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువు నిర్మాణం మరియు సుందరీకరణ పనులను (మిని ట్యాంక్ బండ్, పార్కు, వాక్ వే) మంగళవారం స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. డి.ఇ. వెంకటేష్ అభివృద్ధి పనుల పై ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మదన్ మోహన్ కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. …
Read More »షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
బాన్సువాడ, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో గురువారం పట్టణానికి చెందిన షాదీ ముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్ రాథోడ్, తహసిల్దార్ వరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు నార్ల రవీందర్ తదితరులు ఉన్నారు.
Read More »డిఎస్ భౌతిక కాయానికి నివాళులర్పించిన మహమ్మద్ అలీ షబ్బీర్
హైదరాబాద్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో డి శ్రీనివాస్ భౌతికకాయం ఉంచారు. డి శ్రీనివాస్ పార్థివ దేహానికి షబ్బీర్ అలీ సందర్శించి భౌతిక కాయం వద్ద పుష్ప గుచ్చము వుంచి నివాళులర్పించారు. డిఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. చాలా బాధకర మైన విషయమని పేర్కొన్నారు. తామిద్దరం ఒకే జిల్లాకు చెందిన వారం అన్నదమ్ముల ఉండేవాళ్ళమని గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి …
Read More »ఎమ్మెల్యే పోచారం అనుచరులు ఏ పార్టీలో ఉన్నట్లు….
బాన్సువాడ, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో పోచారం అనుచరులు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం అయినం వెంటే ఉంటామని చెబుతున్న ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకపోవడం …
Read More »ఎప్పటికీ మర్చిపోము… ఎప్పటికీ క్షమించం…
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి అంతర్గత మరియు బాహ్య బెదిరింపులను ఉదహరిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 25 1975 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరిట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా …
Read More »