Political

బాల్క సురేశ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన సిఎం

జగిత్యాల, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి అయిన స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా. సంజయ్ లు, పలువురు నాయకులు, అధికారులు …

Read More »

బిజెపి ఆధ్వ‌ర్యంలో వ్యాక్సిన్ కేంద్రాల ప‌రిశీల‌న‌

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ‌ పిలుపు మేరకు బీజేపీ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మున్సిపల్ కార్యాలయం వద్ద గల వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ సమస్యల గురించి, వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరు గురించి ప్రజలను, ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ కన్వీనర్ కుంటా …

Read More »

పీఆర్‌సి కి కేబినెట్ ఆమోదం

హైద‌రాబాద్‌, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది తో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్ష‌నర్లందరికీ ( 9,21,037 మందికి) 30 శాతం పీఆర్‌సి ప్రకటిస్తూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పీఆర్‌సి వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 1.7.2018 …

Read More »

మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉచిత రేషన్ మరియు అందరికి ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో నరేంద్రమోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ నందిపేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతు నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో సమర్ధంగా ఎదుర్కొనే …

Read More »

ఆలయ అభివృద్ధి చేపడతాము…

నందిపేట్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట్ మండలం లోని సిహెచ్ కొండూరు గ్రామంలో గల లక్ష్మీనారాయణ స్వామి మందిరం అభివృద్ధికి చేపడతామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని చౌడ‌మ్మ కొండూరు గ్రామంలో గల లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ ఇంటి దైవమైన లక్ష్మీ నారాయణ స్వామి మందిర …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి నియోజ‌కవర్గంలోని 70 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 24 లక్షల 15 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజ‌కవర్గంలో ఇప్పటివరకు 735 మందికి 4 కోట్ల 57 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేయడం …

Read More »

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన పూసల కుల సభ్యులు

ఆర్మూర్‌, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెర్కిట్ కోటార్మూర్ పూసలసంఘం అధ్యక్షుడు మద్దినేని నరేష్ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కలిసి పూసల సంఘం కుల సభ్యులు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల సంఘాలకు తొందరలో నిధులు మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. …

Read More »

అందుబాటులో ఆక్సిజన్ కాన్సంట్రేటర్

బాన్సువాడ‌, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమ‌వారం బాన్సువాడ నియోజకవర్గం కోటగిరి మండలం హెగ్డోలి గ్రామంలో మదిమంచి వరలక్ష్మి కి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అవసరముంద‌ని వారి కుటుంబ సభ్యులు సాంబశివరావు కూనీపూర్ రాజారెడ్డి ని సంప్రదించారు. వెంటనే స్పందించి జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మదన్ మోహన్ రావ్ , యలమంచిలి శ్రీనివాస్ రావ్ ల‌తో మాట్లాడి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ పంపారు. కూనీపూర్ రాజారెడ్డి …

Read More »

రజకులకు,నాయి బ్రాహ్మణులకు మొండిచేయి చూపించిన కేసీఆర్

హైద‌రాబాద్‌, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత అమలు వీలుకాని జి .ఓ. లను ఇవ్వడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ వ్యతిరేకించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ముందు రాష్ట్రంలోని రజక నాయిబ్రాహ్మణ చెందిన లాండ్రి సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన ఆచరణకు వీలుకాని (డిజైన్ టు …

Read More »

క‌రోనా బాధితునికి ఆక్సీజ‌న్ అంద‌జేత

కామారెడ్డి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సోమ‌వారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ట్రస్ట్ అధ్వర్యంలో కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన పెరుమాండ్ల రాజయ్య కరోనా వ్యాధితో బాధపడుతూ, దవాఖానాల్లో చేరగా చికిత్స పొందారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరం ఉండి, వారి కుటుంబ సభ్యులు మహ్మద్ అలీ షబ్బీర్ కి ఫోన్ చేయగా, షబ్బీర్ అలీ వెంటనే స్పందించి వారి ఇంటికి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »