బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు పిఎం సహాయనిధిని కూడా పక్కదారి పట్టించారని బిజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డ శుక్రవారం ఆరోపిచారు. సోనియా కుటుంబం ఆధ్వర్యంలో నడిచే రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు వాటిని తరలించారని ఆయన దుయ్యబట్టారు. చైనా రాయబార కార్యాలయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విరాలాలు తీసుకుందని నడ్డ ఆరోపించారు. ఇందుకు సంబంధించి …
Read More »సైన్యానికి పూర్తి స్వేచ్చ…
సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు సైన్యం నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తి స్వేచ్చ నిచ్చారు. కాల్పలు జరుపరాదని ప్రస్థుతం ఉన్న కట్టుబాటును ఆవసరమైతే సడలించుకునేందుకు సైన్యానికి అనుమతినిచ్చారు. ఆయుధాలు, సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు. ఆర్మీ, నేవీ, ఏర్ ఫోర్స్ కు రూ.500 కోట్లు కేటాయించారు. ఈ మేరకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చారు. ఇక ఆయుధాలు వాడొచ్చు…సైన్యానికి 500 కోట్లు…తమ కమాండర్ చావును అంగీకరించిన …
Read More »డ్రాగన్ పై రామబాణం
వియ్ కాంకర్…వియ్ కిల్… తైవాన్ పత్రికలో వార్త… ఫొటో ఆప్ ది డే గా రాముడు డ్రాగన్ పై బాణం ఎక్కు పెట్టిన ఇలస్ట్రేషన్… సురేందర్ రెడ్డి బండారి లడాక్ లో భారత్ దళాలను పొట్టన పెట్టుకుని ప్రతికార దాడిలో నడ్డీ విరుగొట్టుకుని పరుగు తీసిన డ్రాగన్ పై తైవాన్ పత్రిక తైవాన్ టైంమ్స్ చక్కని వార్తను ప్రచురించింది. ” హాంకాంగ్ సోషల్ మీడియా సైట్ ఎల్ ఐ హెచ్ …
Read More »నియంత్రిత సాగు నిరంతర ప్రక్రియ
తెలంగాణలో వ్యవసాయ విప్లవం. ముఖ్యమంత్రి కే సీ యార్.. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తెలంగాణ డిమాండ్ ఉన్న పంటల సాగు మేలు.. తెలంగాణాలోవ్యవసాయ విప్లవం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముందుచూపుతో ఆలోచించి ప్రభుత్వం నియంత్రిత సాగు వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇది ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించింది కాదన్నారు. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, …
Read More »బిగాల కు కరోనా పాజిటీవ్..
తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే… ఆందోళనలో అనుచరులు… నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలో కరోణా బారిన పడిన …
Read More »కరోనా బారిన మరో ఎమ్మెల్యే…
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి పాజిటీవ్. తెలంగాణలో మరొ శాసన సభ్యునికి కరోనా సోకింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కోవిడ్ 19 గా తేలింది. గత రెండు మూడు రోజులుగా ఆయన దగ్గు, జ్వరం తో బాధపడినట్టు సమాచారం. వైద్యులు శాపిల్స్ తీసి టెస్టు లకు పంపడంతో పాజిటీవ్ గా తేలంది. ఆయన బార్యకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. బాజిరెడ్డి కుటుంబ సభ్యులను క్వారెంటైన్ లో …
Read More »ఈఎస్ఐ స్కామ్… అచ్చెంనాయుడు అరెస్టు…
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెం నాయుడును శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైద్య పరికరాల కొనుగోలు లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. స్కాంలో అప్పటి ఈఎస్ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ హస్తం కూడా …
Read More »జర్నలిస్టులకు కరోనా టెస్టులు…
రాష్ట్రంలో చేస్తున్న జర్నలిస్టులకు కోవిడ్19 టెస్టులు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టు నాయకులతో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో జాగ్రత్త…జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్ లే….మాస్కులు తప్పక ధరించాలి. డాక్టర్లు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్నారని ఈటల అన్నారు. ఇప్పటికీ కొందరు జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు చేశామని, ఇక …
Read More »కరోనా పోరులో దేశం మోడి వెంట నడిచింది..అమిత్ షా
బీహార్ వర్చ్ వల్ ర్యాలీలో హోంమంత్రి.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో జాతి యావత్తు ప్రధాని మోడి వెంట నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం బీహర్ వర్చవల్ ర్యాలీ ప్రారంభించారు. అమిత్ షా ప్రసంగాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్ ద్దారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఏడాది చివర243 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.జూన్ 8, 9 తేదీల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వర్చువల్ ర్యాలీల మోడి చేతిలో …
Read More »ఎన్నికలకు ముందు ఎదురుదెబ్బ
గోడ దూకిన ఇద్దరు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…. రాజ్యసభ ఎన్నికల ముందు ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జీతుభాయ్ చౌదరీలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఎవరి ప్రమేయం లేకుండా తమ సొంత నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపడంలో రాజీనామాలకు ఆమోదుంచినట్లు ఆరాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర …
Read More »