Blog Layout

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ – (సి బి సి ఎస్‌) బి. ఏ./ బీ.కాం./ బి.ఎస్సి./ బి. బి. ఏ./ బి. సి ఎ. రెండవ, నాలుగవ, ఆరవ సెమిస్టర్‌ రెగ్యులర్‌, అలాగే ఒకటవ. మూడవ. ఐదవ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ (2020 నుండి 2024 బ్యాచ్‌ లకు) పరీక్షలు శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన పరీక్షలకు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మే.15, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : తదియ రాత్రి 1.38 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : జ్యేష్ఠ మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం ఉదయం 5.49 వరకుతదుపరి సిద్ధం తెల్లవారుజామున 5.44 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 1.03 వరకుతదుపరి భద్ర రాత్రి 1.38 వరకు వర్జ్యం : రాత్రి 8.56 – …

Read More »

కామారెడ్డిలో 3.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

కామారెడ్డి, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 2024-25 రబీ సీజన్‌ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వార ఇప్పటి వరకు 58 వేల 655 మంది రైతుల నుండి 735 కోట్ల విలువైన 3.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం …

Read More »

జూన్‌ 5లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు?

హైదరాబాద్‌, మే 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటి వారంలో రాష్ట్రాన్ని తాకే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గతేడాది మే 30న దేశంలోకి ప్రవేశించిన పవనాలు జూన్‌ 8న రాష్ట్రాన్ని తాకాయి. అదే ఈ ఏడాది మే 27నే కేరళలోకి ప్రవేశిస్తాయని ఐఎండి అంచనా వేయడంతో జూన్‌ 5 లోపే రాష్ట్రంలో ప్రవేశించే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, మే.14, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : విదియ రాత్రి 12.27 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : అనూరాధ ఉదయం 10.23 వరకుయోగం : శివం పూర్తికరణం : తైతుల ఉదయం 11.40 వరకుతదుపరి గరజి రాత్రి 12.27 వరకు వర్జ్యం : సాయంత్రం 4.27 – 6.11దుర్ముహూర్తము : ఉదయం 11.29 – 12.21అమృతకాలం …

Read More »

అడ్మిషన్లు, ఫలితాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వన్‌ మంగళవారం కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి షేఖ్‌ సలాం, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షలో ఫెయిల్‌ అయిన ప్రతి విద్యార్థి పాసయ్యే విధంగా అధ్యాపకులు కృషి చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల కోసం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలని …

Read More »

యువత పౌర రక్షణ వాలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

నిజామాబాద్‌, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్‌ సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్లుగా నమోదు చేసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉత్సాహం కలిగిన యువతను సమీకరిస్తోందని, ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు, సంక్షోభ సమయాల్లో జాతీయ ప్రయోజనంలో కీలక పాత్రలు పోషించడానికి యువ పౌరులను శక్తివంతం చేయడానికి ఈ దేశవ్యాప్త పిలుపు ఒక సమిష్టి ప్రయత్నంలో భాగమని జిల్లా యువజన …

Read More »

ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా చర్యలు

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఆర్మూర్‌ మండల కేంద్రంలోని ధోబీఘాట్‌, కమ్మర్‌ పల్లి …

Read More »

పేదోడి సొంత ఇంటి కల నెరవేరిన వేళ

ఎల్లారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 20 సంవత్సరాల నుండి ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదలు సొంత ఇంటి కల కలగనే మిగిలిపోయింది. గత ప్రభుత్వ పాలకుల అసమర్థపాలన వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు కూడా నిర్మించలేదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల వ్యవధిలోనే నియోజకవర్గానికి 3 వేల 500 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు …

Read More »

46 వ సారి రక్తదానం చేసిన సంతోష్‌ రెడ్డి..

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చంద్రమౌళికి హైదరాబాద్‌ యశోద వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సంతోష్‌ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 46 వ సారి రక్తదానం చేశారని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »