Blog Layout

ఫోర్‌ సైట్‌ ఎన్జీఓ ఆధ్వర్యంలో రక్తదానం…

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని గోకుల్‌ తాండకు చెందిన లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం అవసరం ఉండటంతో ఫోర్‌ సైట్‌ ఎన్జిఓను సంప్రదించారు. సంస్థ ఫౌండర్‌ భానోత్‌ నరేష్‌ నాయక్‌, వాలీన్టీర్‌ అనీల్‌ ముందుకు వచ్చి రక్తదానం చేశారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని, అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి ఫోర్‌ సైట్‌ ఎన్జీఓ …

Read More »

పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర భూ పరిపాలనా విభాగం ప్రధాన కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు, ప్రజావాణిలో భూ సంబంధిత అంశాలపై దరఖాస్తుదారులు సమర్పించిన అర్జీలపై చేపట్టిన చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, జూన్‌ 14, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 10.53 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తర పూర్తియోగం : సిద్ధి రాత్రి 7.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 9.54 వరకు తదుపరి బవ రాత్రి 10.53 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.56 – 2.42దుర్ముహూర్తము : ఉదయం 8.05 – …

Read More »

మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి జిల్లా అని, ఇక్కడి ప్రజలు కుల,మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకునే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా గురువారం కలెక్టరేట్‌ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ సింధు శర్మతో కలిసి పాల్గొన్నారు. …

Read More »

నట్టల నివారణకు ఆల్బెండజోళ్‌ మాత్రలు వాడాలి…

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిల్లలలో నట్టల నివారణకు ఈ నెల 20 న 14 వ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ నులి పురుగులు ఉన్నట్లయితే …

Read More »

నేటి పంచాగం

గురువారం, జూన్‌ 13, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 8.56 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : పుబ్బ తెల్లవారుజామున 4.57 వరకుయోగం : వజ్రం సాయంత్రం 6.36 వరకుకరణం : గరజి ఉదయం 8.05 వరకు తదుపరి వణిజ రాత్రి 8.56 వరకు వర్జ్యం : ఉదయం 11.21 – 1.07దుర్ముహూర్తము : …

Read More »

14న మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బి ప్రోగ్రామ్‌ లో డిపివో (డిజిటల్‌ ప్రొసెస్‌) కొరకు 2023 మరియు 2024 సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ సిఇసి, హెచ్‌ఇసి, వొకేషనల్‌ గ్రూపులో పూర్తి చేసుకున్న విద్యార్థులకు మాత్రమే ఈనెల 14వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కామారెడ్డిలో మెగా జాబ్‌ …

Read More »

బాలలను పనిలో పెట్టుకుంటే నేరం…

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేడు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినంకై న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహం (ఎస్‌టి గర్ల్స్‌ హాస్టల్‌ ) కామారెడ్డిలో నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ సిహెచ్‌.వి.ఆర్‌.ఆర్‌. వరప్రసాద్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. …

Read More »

నాటుసారా స్థావరాలపై దాడులు

కామరెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్‌ మరియు ఎక్సైజ్‌ అధికారి ఎస్‌. రవీందర్‌ రాజు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌ సిబ్బంది బుధవారం మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇట్టి దాడుల్లో సోమరం పేటకు చెందిన చిట్టవేని నర్సయ్య ఇంట్లో 3 లీటర్ల నాటుసారా లభ్యమైంది. అతన్ని విచారించగా సోమరంపేటకు చెందిన మాలోత్‌ వీణ …

Read More »

దోస్త్‌ ఆన్‌లైన్‌ ప్రత్యేక కేటగిరి వారికి 13న ధ్రువపత్రాల పరిశీలన

డిచ్‌పల్లి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోస్‌ ఆన్లైన్‌ డిగ్రీ ప్రవేశానికి 2024 -25 సంవత్సరానికి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థిని, విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్‌ ఆడిట్‌ సెల్‌లో తేదీ 13న ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని దోస్త్‌ కోఆర్డినేటర్‌ ఆచార్య కే.సంపత్‌ కుమార్‌ తెలిపారు. పి హెచ్‌ సి (దివ్యాంగులు) సి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »