Blog Layout

వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెట్విన్‌ ద్వారా వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామని ఆ సంస్థ కో-ఆర్డినేటర్‌ సయ్యద్‌ మొయిజుద్దీన్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసిఏ, పిజిడిసిఏ టైలరింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బ్యూటీషియన్‌, మగ్గం వర్క్‌, మెహందీ కోర్సులలో మూడు మాసాల పాటు శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్‌ అందించడంతో పాటు ఫీజులో 50 …

Read More »

రోజు రోజు కు పెరుగుతున్న టమాట ధర

నందిపేట్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏ కూర వండాలన్న టమాట వేయడం పరిపాటైంది. దీనితో ఎన్నో పోషక విలువలున్న టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. గత నాలుగైదు నెలల కింద కిలో టమాట కేవలం 10 రూపాయలు. కాని ప్రస్తుతం కిలో 60 రూపాయలకు ఎగబాకటం సామాన్యులకు మింగుడు పడటం లేదు. కొందామంటే కొరివిలా మా బ్రతుకులు తయారు అయ్యాయని సామాన్య కుటుంబాలవారు మొత్తుకుంటున్నారు. …

Read More »

నాణ్యతగల నీటిని సరఫరా చేయాలి…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవలసినదిగా ఎస్సి,ఎస్టీ, ఓబిసి, మైనారిటీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ ఇంజనీరింగ్‌ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌, జిల్లా పంచాయతీ అధికారులతో …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూన్‌ 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి సాయంత్రం 5.48 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష రాత్రి 12.24 వరకుయోగం : వ్యాఘాతం సాయంత్రం 6.02 వరకుకరణం : బాలువ సాయంత్రం 5.48 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.24 -2.06దుర్ముహూర్తము : ఉదయం 8.04 – 8.56 మరల రాత్రి …

Read More »

వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి సమీక్ష

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసారి అనసూయ (సీతక్క) అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీజనల్‌ వ్యాధుల పట్ల, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… …

Read More »

రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే ఖరీఫ్‌ సీజనులో ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ రూపొందించవలసినదిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో కామారెడ్డి నియోజకవర్గంలో పూర్తైన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, వచ్చే 2024-25 ఖరీఫ్‌ సీజనుకు ముందస్తుగా చేపట్టవలసిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

కామారెడ్డిలో విద్యుత్‌ అంతరాయం

కామరెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యుత్‌ వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా రేపు తేదీ 11వ తేదీ మంగళవారం 132 కె.వి. సబ్‌ స్టేషన్‌ లో లైన్‌ (విద్యుత్‌) మరమ్మత్తుల కారణంగా ఉదయము 8 గంటల నుండి 10 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం జరుగుతుందని అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌ కామారెడ్డి కిరణ్‌ చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి విద్యానగర్‌లోని రోటరీ పార్క్‌ …

Read More »

నిధులు రికవరీ చేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ శాఖ, ఎస్సీ స్టడీ సర్కిల్‌ లో గత సంవత్సర కాలంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిధులను రికవరీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్‌.యు. ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్‌.యు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ …

Read More »

ఆవులను తరలించడం నిషేదం

కామారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పశువుల అక్రమ రవాణా జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 17 న బక్రీద్‌ పండుగ సందర్భంగా జంతు సంక్షేమం, గోవధ నిషేధం చట్టం 1977 అమలుపై పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ …

Read More »

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

నిజామాబాద్‌, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కోడ్‌ అమలులో ఉండడంతో తాత్కాలికంగా వాయిదా వేసిన ప్రజావాణిని జిల్లా పాలనాధికారి రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం నుంచి మళ్ళీ పునరుద్ధరింపజేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »