Breaking News

    Blog Layout

    నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి… కలెక్టర్‌

    కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంటసాగుకు సంబంధించి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం బిక్నూర్‌ మండలంలోని విత్తన పంపిణి కేంద్రాలను, పెస్టిసైడ్స్‌ దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా పిఎసిసిఎస్‌ లోని దయించ స్టాక్‌ పాయింట్‌, రైతువేదికలో పర్మిట్‌ ఇష్యూ , …

    Read More »

    గ్యాస్‌ ఏజెన్సీ ఎదుట ధర్నా

    నిజామాబాద్‌, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని ఆనంత్‌ గ్యాస్‌ ఏజెన్సీ మరియు శేఖర్‌ గ్యాస్‌ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికుల 5వ రోజు సమ్మెలో భాగంగా అనంత్‌ గ్యాస్‌ ఏజెన్సీ ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా కార్యదర్శి హనుమాన్లు మాట్లాడుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. కార్మికులకు …

    Read More »

    దివ్యాంగులకు సూచన

    కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాటరీ ట్రై సైకిళ్ళ రిపేరింగ్‌ పై శశిక్షణ ఇచ్చుటకు మెకానిక్‌ రిపేరింగ్‌ లో అనుభవం గల దివ్యాంగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమాధికారి బావయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఇద్దరు దివ్యాంగులకు శిక్షణ ఇవ్వడంతో పాటు వికలాంగుల ఆర్ధిక పునరావాస పధకం క్రింద ఋణం అందిస్తామని ఆయన తెలిపారు. ఆసక్తి …

    Read More »

    ఏకగ్రీవంగా వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక

    కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మునిసిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌గా ఉర్దొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15 న వైస్‌ చైర్‌ పర్సన్‌ ఇందుప్రియ చైర్‌ పర్సన్‌ గా ఎన్నికైన నేపథ్యంలో ఖాళీ అయిన వైస్‌ చైర్‌ పర్సన్‌ పోస్టుకు ఎన్నికలు నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ షెడ్యూల్‌ ఖరారు చేయగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆథరైజ్డ్‌ …

    Read More »

    నేటి పంచాంగం

    శుక్రవారం, మే 31, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయణం – వసంత ఋతువువైశాఖ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 8.46 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : శతభిషం ఉదయం 5.48 వరకుతదుపరి పూర్వాభాద్ర తెల్లవారుజామున 4.10 వరకుయోగం : విష్కంభం సాయంత్రం 5.52 వరకుకరణం : కౌలువ ఉదయం 8.46 వరకుతదుపరి తైతుల రాత్రి 7.34 వరకు వర్జ్యం : ఉదయం 11.45 …

    Read More »

    నకిలీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు

    నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానాకాలం పంట సాగుకు సంబంధించి రైతులకు 60శాతం సబ్సిడీపై జీలుగ (పచ్చిరొట్ట) విత్తనాలు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 66 కొనుగోలు కేంద్రాలకు గురువారం నాటికి 6155.2 క్వింటాళ్ల జీలుగ విత్తనాలను కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటికే 5564.1 క్వింటాళ్ల విత్తనాలను 60 శాతం సబ్సిడీతో రైతులకు పంపిణీ …

    Read More »

    జూన్‌ 1 నుండి హాల్‌ టిక్కెట్లు డౌన్లోడ్‌ చేసుకోవచ్చు

    నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా జూన్‌ 9వ తేదీన జరుగనున్న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అభ్యర్థులు జూన్‌ 01వ తేదీ నుండి పరీక్ష ప్రారంభమయ్యే వరకు కమిషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌ టిక్కెట్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. కాగా, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ …

    Read More »

    ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో అగ్నివీర్‌ వాయు నియామక ర్యాలీ

    నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత వాయు సేన (ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌)లో అగ్నివీర్‌ వాయు (మ్యూజీషియన్‌) పోస్టుల నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేయబడినదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. అర్హులైన యువతీ, యువకులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భారత వాయుసేనకు చెందిన వింగ్‌ కమాండర్‌ గురుప్రీత్‌ అత్వాల్‌, నాన్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ సందీప్‌ గురువారం సమీకృత జిల్లా …

    Read More »

    బడుల ప్రారంభానికి ముందే పనులు పూర్తి కావాలి

    నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికే ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ పూర్తి చేయించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను కలెక్టర్‌ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం అమృతాపూర్‌ క్యాంప్‌ లోని మండల పరిషత్‌ ప్రాథమిక …

    Read More »

    గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి…

    కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9 న నిర్వహిస్తున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఆదేశాలననుసరిస్తూ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో గ్రూప్‌-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై ఎస్పీ సింధు శర్మ, ట్రైనీ ఎఎస్పీ కాజల్‌ సింగ్‌ లతో కలిసి …

    Read More »
    WP2Social Auto Publish Powered By : XYZScripts.com
    Translate »