కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సి. ఏం. ఆర్ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్ …
Read More »Blog Layout
సీ.ఎం.సీ కళాశాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం డిచ్పల్లిలోని సీ.ఎం.సీ మెడికల్ కళాశాలను పరిశీలించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ వంటి వాటికి ఈ కళాశాలలో అనువుగా ఉన్న గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ …
Read More »ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదయితున్న వేల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్ గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా తాత్కాలికమైన జలుబు లాంటిదని, తగిన జాగ్రత్తలు , వైద్య సలహాలు, సూచనలు పాటిస్తే తరిమికొట్టవచ్చని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా కరోనాను ఎదుర్కొనుటకు, …
Read More »నేటి పంచాంగం
గురువారం, డిసెంబరు 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి ఉదయం 11.36 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.16 వరకుయోగం : వరీయాన్ సాయంత్రం 4.11 వరకుకరణం : కౌలువ ఉదయం 11.36 వరకు తదుపరి తైతుల రాత్రి 10.36 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.58 – 2.29దుర్ముహూర్తము : …
Read More »నెలాఖరు నాటికి వివరాలు సిద్దం చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగాసిద్ధంగా ఉండవలసినదిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పార్లమెంటు …
Read More »పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం కావాలి
నిజామాబాద్, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల కోసం అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్లు, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో, సాఫీగా నిర్వహించేలా అవసరమైన అన్ని …
Read More »మితిమీరిన మాచారెడ్డి ఎంపీపీ ఆగడాలు
మాచారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి ఎంపీపీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి… తనపై పోలీసులకు, కలెక్టర్కి అక్రమ మైనింగ్పై ఫిర్యాదు చేశారని దాడి చేయించారు. పాల్వంచ మండలం మంథని దేవుని పల్లి గ్రామానికి చెందిన మంథని రాజు ఇంటిపై తన అనుచరులతో ఎంపీపీ నర్సింగరావు దాడి చేయించారు. తన పంట పొలం వద్ద కేబుల్ వైర్లు కట్ చేసి పంపు మోటార్లను ధ్వంసం చేసి అతని …
Read More »కళాశాల భూములు కాపాడండి…
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల భూములను కబ్జా చేయడానికి ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. శిశు మందిర్ యాజమాన్యం 2018 ఫిబ్రవరిలో రెండు ఎకరాల తప్పుడు లీజు …
Read More »ఆర్టిసి బస్టాండ్ను తనికీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాలక్ష్మి పధకానికి మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గతంలో ప్రతిరోజు ఒక లక్షా 20 వేల మంది వరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుండగా ఈ నెల 9 నుండి ప్రారంభమైన మహాలక్ష్మి పధకం వల్ల ఆ సంఖ్య సుమారు రెండు లక్షల వరకు పెరిగిందని, ప్రస్తుతం ఆర్టీసీ …
Read More »డిగ్రీలో నలుగురు విద్యార్థులు మాల్ప్రాక్టీస్
డిచ్పల్లి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ, పీజీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాక్ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి పర్యవేక్షించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని యూజీ, పీజీ పరీక్షలను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య. ఎం.అరుణ, కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య సిహెచ్ ఆరతి, అడిషనల్ కంట్రోలర్ బి సాయిలు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కంట్రోలర్ మాట్లాడుతూ …
Read More »