Blog Layout

నేటి పంచాంగం

ఆదివారం, డిసెంబరు 10,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి తెల్లవారుజాము 5.32 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 10.41 వరకుయోగం : అతిగండ రాత్రి 10 18 వరకుకరణం : గరజి సాయంత్రం 5.17 వరకు తదుపరి వణిజ తెల్లవారుజాము 5.32 వరకు వర్జ్యం : సాయంత్రం 4.30 – 6.09దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

కోర్టులో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభం

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైకోర్టు జడ్జి లక్ష్మీనారాయణ శనివారం కామారెడ్డి పట్టణంలోని ఆర్‌ అండ్‌ బి అతిథి గృహానికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ, కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి శ్రీదేవి మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు మొక్కలను అందించారు. అనంతరం ఆయన కామారెడ్డి కోర్టులో ఫస్ట్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభించారు. కోర్టులో పెండిరగ్లో ఉన్న …

Read More »

11న యధావిధిగా ప్రజావాణి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11 నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ …

Read More »

మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్‌ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు …

Read More »

తెలంగాణ వరదాయిని సోనియా గాంధీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం కాంగ్రెస్‌ భవన్‌లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షతన కేక్‌ కట్‌ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ లక్ష్యంతో అయితే సోనియా గాంధీ ప్రత్యేక …

Read More »

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 9, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి తెల్లవారుజాము 5.01 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : చిత్ర ఉదయం 9.16 వరకుయోగం : శోభన రాత్రి 11.00 వరకుకరణం : కౌలువ సాయంత్రం 4.31 వరకు తదుపరి తైతుల తెల్లవారుజాము 5.01 వరకు వర్జ్యం : మద్యాహ్నం 3.11 – 4.53దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

యువకునిపై చిరుత దాడి

బాన్సువాడ, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని బరంగ్‌ ఏడ్గి గ్రామానికి చెందిన వడ్ల విజయ్‌ అనే యువకునిపై శుక్రవారం మధ్యాహ్నం చిరుతపులి దాడి చేసి గాయపర్చడం కలకలం రేపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వడ్ల విజయ్‌ ప్రతి రోజు మాదిరిగా మంజీరా నది గట్టున గల పొలంలో పని చేసేందుకు వెళ్ళి పొలం గెట్టు వద్ద వంగి పని చేస్తుండగా …

Read More »

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ నుండి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను శుక్రవారం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఈసిఐఎల్‌ ఫ్యాక్టరీకి తరలించారు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల సందర్భంగా మాక్‌ పోలింగ్‌, పోలింగ్‌ సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వివి ప్యాట్‌లను మరమ్మతుల కోసం ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌కు …

Read More »

పనిచేయని యంత్రాలు తరలింపు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేయని కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వి వి ప్యాడ్‌ యంత్రాలను శుక్రవారం ఈసీఐసి హైదరాబాద్‌ కు పంపినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కామారెడ్డి లోని స్ట్రాంగ్‌ రూమ్ను, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం వేసి సీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »