Blog Layout

ఘనంగా సీతారాముల కళ్యాణం

బాన్సువాడ, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలోని రామాలయంలో రామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య రాముడికి అభిషేకాలు నిర్వహించి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రమాకాంత్‌ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలుగా స్వామివారికి …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఏప్రిల్‌.6, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 11.38 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పునర్వసు ఉదయం 10.00 వరకుయోగం : సుకర్మ రాత్రి 10.53 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.04 వరకుతదుపరి కౌలువ రాత్రి 11.38 వరకు వర్జ్యం : సాయంత్రం 6.00 – 7.36దుర్ముహూర్తము : సాయంత్రం 4.32 …

Read More »

బాబు జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌ రామ్‌ 118 వ జయంతి సందర్భంగా నిజామబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశ హాల్లో బాబు జగ్జీవన్‌ రావ్‌ చిత్రపటానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌ రావు ఈ …

Read More »

ఘనంగా బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ఉపప్రదాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రాం 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్‌ కమాన్‌ వద్ద గల పాత అంబేడ్కర్‌ భవన్‌ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో శాసన సభ్యులు సుదర్శన్‌ రెడ్డి, రాకేశ్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఏప్రిల్‌.5, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 12.31 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ద్ర ఉదయం 10.27 వరకుయోగం : అతిగండ రాత్రి 12.42 వరకుకరణం : భద్ర మధ్యాహ్నం 1.09 వరకుతదుపరి బవ రాత్రి 12.31 వరకు వర్జ్యం : రాత్రి 10.14 – 11.48దుర్ముహూర్తము : ఉదయం 5.56 …

Read More »

రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రాంతాల్లో రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌లను వార్డ్‌ ఆఫీసర్స్‌ పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో జిల్లాలోని మున్సిపల్‌ కమీషనర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, పట్టణ ప్రాంతాల్లో ప్రజా పాలనలో రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిని మున్సిపల్‌ వార్డ్‌ ఆఫీసర్స్‌ పరిశీలన చేయాలని తెలిపారు. ప్రజా …

Read More »

కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి సీజన్‌ లో వరి ధాన్యం కొనుగోళ్లకు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌ లో పౌర సరఫరాలు, సహకార శాఖాధికారులు, వ్యవసాయం, మార్కెటింగ్‌, గ్రామీణాభి వృద్ధి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో ఈ యాసంగి సీజన్‌ లో వరి …

Read More »

అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే మరెక్కడా లేనివిధంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని పకడ్బందీగా పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారితో కలిసి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సన్నబియ్యం పంపిణీపై సమీక్ష …

Read More »

ధాన్యం సేకరణ వివరాలను పక్కాగా నమోదు చేయాలి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్‌ లలో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని అన్నారు. రెంజల్‌ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం …

Read More »

అక్రమ నియామకాలను రద్దు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్‌ కళాశాలలో కామారెడ్డి మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీ ద్వారా ఇటీవల నియమించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను నిబంధనలకు విరుద్ధంగా భర్తీ చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న రోస్టర్‌ నిబంధనలను పాటించకుండా డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే ఉద్యోగాలను ఇచ్చారని, తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి అన్యాయం చేయడం జరిగిందని ఆరోపిస్తూ తెలుగు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »