Blog Layout

నేడు 36 నామినేషన్లు దాఖలయ్యాయి…

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లావ్యాప్తంగా బుధవారం 36 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఇద్దరు అభ్యర్థులు రెండు సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేయగా, మరో 12 మంది అభ్యర్థులు ఒక్కో సెట్‌ చొప్పున నామినేషన్‌ దాఖలు చేశారని ఆయన తెలిపారు. అదేవిధంగా ఎలారెడ్డి నియోజకవర్గం నుండి ఆరుగురు ఒక్కో నామినేషన్‌ …

Read More »

ఏసీబీ వలలో బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్‌

బాన్సువాడ, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏసీబీ వలలో బాన్సువాడ సబ్‌ రిజిస్టర్‌ సతీష్‌ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బాన్సువాడ పట్టణానికి చెందిన ఉమామహేశ్వరరావు తన పాత ఇంటి స్థలం రిజిస్ట్రేషన్‌ గురించి సబ్‌ రిజిస్టర్‌ సంప్రదించగా ముగ్గురు అన్నదమ్ములు పేరున తల్లిదండ్రుల ఆస్తి మార్పిడి చేయడానికి 15 వేలు డిమాండ్‌ చేసినట్లు డిఎస్పి తెలిపారు. రిజిస్టర్‌కి ఇప్పటికే …

Read More »

ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌ లో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ కల్మేశ్వర్‌తో కలిసి కలెక్టర్‌ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన …

Read More »

టికెట్‌ రాలేదని ఆత్మహత్యాయత్నం

బాన్సువాడ, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ ఇటీవల అధిష్టానం కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ స్థానికేతరులకు కేటాయించడంతో మనస్థాపం చెంది బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, నవంబరు 8,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : దశమి ఉదయం 7.28 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 7.20 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 5.08 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.28 వరకు తదుపరి బవ రాత్రి 8.30 వరకు వర్జ్యం : తెల్లవారుజాము 3.15 – 5.01దుర్ముహూర్తము : ఉదయం 11.21 …

Read More »

లాభాన్‌ లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చుతాం

గాంధారి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని లాబానా లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరిష్‌ రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలో గల లాబానా నాయకులతో హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలో తమను రిజర్వేషన్‌ ఎస్టీ …

Read More »

పోలింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ నిర్వహణకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతూ అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఎన్నికల నిర్వహణ తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఈఓ సమీక్ష జరిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 10 వ తేదీ నాటితో …

Read More »

జిల్లాలో నేడు 13 నామినేషన్లు దాఖలు

నిజామాబాద్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం రోజున 13 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్‌ అధికారులు తెలిపారు. ఆర్మూర్‌ సెగ్మెంట్‌ నుండి ధర్మసమాజ్‌ పార్టీ అభ్యర్థిగా చెరుకు ప్రేమ్‌ కుమార్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పి.వినయ్‌ కుమార్‌ రెడ్డి నామినేషన్లను సమర్పించారు. బోధన్‌ సెగ్మెంట్‌ నుండి సయ్యద్‌ …

Read More »

ఓబీసీ గర్జన బహిరంగ సభకు తరలిన బిజెపి నాయకులు

బాన్సువాడ, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ గర్జన సభకు నరేంద్ర మోడీ నాయకతాన్ని బలపరిచేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుండి బిసి నాయకులు బిసి కులస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని, బీసీలను …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం వృద్దురాలికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గర్గుల్‌ గ్రామానికి చెందిన మల్లవ్వ (70) ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తనిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పట్టణానికి చెందిన అల్వాల కృష్ణ ప్రసాద్‌ మానవత దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవీఎఫ్‌ సేవా రాష్ట్ర చైర్మన్‌, జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »