Blog Layout

బి ఫాం అందుకున్న కవిత…!

నిజామాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీఆర్‌ఎస్‌ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్‌ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్‌ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్‌ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …

Read More »

ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగ ప్రారంభం (ఎంగిలిపూల బతుకమ్మ) సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం అన్నారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటూ, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని అన్నారు. ఎంగిలి …

Read More »

వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి సేవలు అభినందనీయం…

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరువు నియోజకవర్గంలోని బొంతపల్లి గ్రామంలో ఆదివారం అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో 12వ మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, సమన్వయకర్త డాక్టర్‌ బాలు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి రక్తదాన …

Read More »

కామారెడ్డిలో కలాం జయంతి వేడుకలు

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవో ఆధ్వర్యంలో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో గల భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్జీవో ఫౌండర్‌ జీవన్‌ నాయక్‌ మాట్లాడుతూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ క్షిపణి శాస్త్రవేత్తగా, భారతదేశ రాష్ట్రపతిగా, మంచి మనిషిగా పేరు …

Read More »

ఎన్నికలయ్యేంత వరకు ప్రజావాణి లేదు

కామారెడ్డి, అక్టోబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావలి అమలులో ఉండడం, అధికారులు నోడల్‌ అధికారులుగా వివిధ రకాల ఎన్నికల విధుల్లో నిమగ్నమై ఉండడం …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబరు 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 11.28 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : చిత్ర సాయంత్రం 6.20 వరకుయోగం : వైధృతి ఉదయం 11.37 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 10.58 వరకు తదుపరి బవ రాత్రి 11.28 వరకు వర్జ్యం : రాత్రి 12.13 – 1.52దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

ఆయుధాలు పోలీసు స్టేషన్‌లో అప్పగించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్‌ లైసెన్స్‌ పొందిన వారు సెక్షన్‌ 21 ఆఫ్‌ ఆర్మ్స్‌ యాక్టు 1959 ప్రకారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మ్స్‌ లైసెన్స్‌ పొంది ఉన్నవారు వారి యొక్క లైసెన్స్‌ ఆయుధాలను సంబంధింత పోలీస్‌ స్టేషన్‌లలో ఈనెల 21వ తేదీలోపు జమ చేయవలసినదిగా …

Read More »

ప్రవళిక ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీ

ఆర్మూర్‌, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మకు శాంతి కలగాలని, న్యాయం జరగాలని కాంగ్రెస్‌ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నాయకులు వినయ్‌ రెడ్డి మాట్లాడుతు ప్రవళికది ఆత్మహత్య కాదని, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన హత్య అని అన్నారు. ఉద్యోగాల కోసం రాత్రి పగలు అనక కష్టపడి చదువుతున్న యువత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ విధానల …

Read More »

నిరంతర పర్యవేక్షణ ఉండాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఇందుకోసం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లో సి -విజిల్‌ యాప్‌, ఈ-సువిధ, వ్యయ నియంత్రణ, మాడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌. మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ పనితీరును ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

ఓటు వినియోగంపై డాక్యుమెంటరీలు రూపొందించండి

కామారెడ్డి, అక్టోబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఓటింగ్‌ శాతం పెరిగేలా తమ మేదస్సులకు పదునుపెట్టి సరికొత్త ఆలోచనలతో వివిధ రకాల స్క్రిప్ట్స్‌ రూపొందించి ఒకటి, రెండు నిముషాల నిడివి గల మంచి డాక్యుమెంటరీలు రూపొందించవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ టి.ఎస్‌.ఎస్‌. కళాకారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్‌ లో కలిసిన కళాకారుల బృందంతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్‌ శాతం బాగున్నా పట్టణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »