కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా ఆమలుచేయుటపై దిశా నిర్దేశం చేయుటకు నోడల్ అధికారులు, వివిధ బృందాలు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సన్లో మాట్లాడుతూ 24 గంటలలోగా ప్రభుత్వ భవనాలపై …
Read More »Blog Layout
టియు సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్గా డాక్టర్ సుధాకర్
డిచ్పల్లి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్గా డాక్టర్ సుధాకర్ గౌడ్ను నియమించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తెలంగాణ విశ్వవిద్యాలయ సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్గా డా.ఆర్.సుధాకర్ గౌడ్ని నియమించారు. ఇటీవలే అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొందిన డా. ఆర్.సుధాకర్ గౌడ్ గతంలో మూడు సార్లు ప్రిన్సిపల్గా, క్రీడల …
Read More »ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలి
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన 144 ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »బీసీ బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా సావెల్ నెల్ల లింగన్న
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో జరిగిన బీసీ కులాల విస్తృత స్థాయి సమావేశంలో సావెల్ గ్రామానికి చెందిన నెల్ల లింగన్నను బాల్కొండ నియోజకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజకీయ కుటుంబం నుండి వచ్చిన లింగన్న గారు గతంలో గ్రామాభివృద్ది కమిటీ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం ఉన్న నాయకులని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని …
Read More »ప్రజావాణికి 140 ఫిర్యాదులు
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 140 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డీపీఓ జయసుధ, కలెక్టరేట్ …
Read More »ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. బ్యాలెట్ యూనిట్ లు, కంట్రోల్ యూనిట్లు, వీ.వీ.ప్యాట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకుని, సంబంధిత రిజిస్టర్లను …
Read More »నేటి పంచాంగం
సోమవారం, అక్టోబరు 9,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : దశమి మంగళవారం 1.09 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఆశ్రేష పూర్తియోగం : సిద్ధం ఉదయం 9.31 వరకుకరణం : విష్ఠి మధ్యాహ్నం 1.09 వరకు తదుపరి బవ రాత్రి 2.09 వరకు వర్జ్యం : సాయంత్రం 6.43 – 8.29దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.11 – …
Read More »కానిస్టేబుల్ పద్మకు స్పీకర్ సన్మానం
బాన్సువాడ, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలం సోమేశ్వర్ లిబర్టీ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందిన చాకలి పద్మను ఆదివారం అప్నా గార్డెన్లో జరిగిన సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శాలువతో ఘనంగా సత్కరించారు. ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన చాకలి పద్మ ఎంతో కష్టపడి చదివి కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించడం అభినందనీయమని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి …
Read More »హైకోర్టు న్యాయమూర్తులకు సన్మానం
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవాధి పరిషత్ తెలంగాణ ఆధ్వర్యంలో క్రిమినల్ కేసుల పరిష్కారం న్యాయవాదుల పాత్ర అనే అంశంపై నిర్మల్లో రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహించారు. సెమినార్కు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ సూరేపల్లి నందా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రతినిధులు న్యాయమూర్తులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమంలో న్యాయవాది …
Read More »వీర జవాన్కు అశ్రు నివాళి
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ (32) మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీస్తానది ఉధృతరూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్ నాయక్ హోదాలో పని చేస్తున్న ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన జవాన్ల …
Read More »