గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండగా, తాజాగా పరుగులు పెట్టింది. దేశంలో మహిళలకు బంగారం ధరలు షాకిచ్చాయి. అక్టోబర్ 8న ఆదివారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.250 పెరుగగా, 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.310 వరకు ఎగబాకింది. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల …
Read More »Blog Layout
ఒకే కుటుంబంలో నలుగురు కానిస్టేబుల్లు
బాన్సువాడ, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో పూర్వం ఉమ్మడి కుటుంబాలతో కుటుంబాలు ఆనందంగా ఉంటూ వ్యవసాయ పనులు చాల చక్కగా చేసుకుంటూ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఆడవారు ఇంటిపనికి వుంటే మిగతా ఆడవారు పొలం పనులకు వెళ్లే వారు కుటుంబ సభ్యులతో తలో పనిచేస్తూ ఉమ్మడి కుటుంబాల యొక్క ఆప్యాయత అనురాగాలు తమ పిల్లలకు పంచుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ విధంగా కుటుంబమంతా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, అక్టోబరు 8, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : నవమి ఉదయం 11.24 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి తెల్లవారుజాము 4.37 వరకుయోగం : శివం ఉదయం 9.14 వరకుకరణం : గరజి ఉదయం 11.24 వరకు తదుపరి వణిజ రాత్రి 12.16 వరకు వర్జ్యం : ఉదయం 11.12 – 12.56దుర్ముహూర్తము : …
Read More »నేటి పంచాంగం
శనివారం, అక్టోబరు 7, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి ఉదయం 10.04 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 2.29 వరకుయోగం : పరిఘము ఉదయం 9.17 వరకుకరణం : కౌలువ ఉదయం 10.04 వరకు తదుపరి తైతుల రాత్రి 10.44 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.37 – 3.20దుర్ముహూర్తము : …
Read More »స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలి
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ట్రాన్స్ జెండర్లకు సూచించారు. శుక్రవారం తన ఛాంబర్ లో మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్ధిక పునరావాసం పధకం క్రింద యషిక, రష్మిక, పెరిసిస్ అనే ముగ్గురు ట్రాన్స్ జెండర్లకు 50 వేల రూపాయల చొప్పున చెక్కులు పంపిణి చేశారు. ఈ …
Read More »డెంగీ వ్యాధిగ్రస్తునికి ప్లేట్ లేట్స్ అందించిన రమేష్…
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సందీప్ (28) డెంగ్యూ వ్యాధితో ప్లేట్ లెట్స్ సంఖ్య పదివేలకు పడిపోవడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరం కావడంతో లింగంపేట్ మండలం జల్దిపల్లి గ్రామానికి చెందిన రమేష్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో సకాలంలో ప్లేట్ లెట్స్లను అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని …
Read More »ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం
నిజామాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో రూ. 33 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన …
Read More »తెలంగాణ వచ్చాక వైద్య రంగం బలోపేతమైంది
బిచ్కుంద, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మారుమూల ప్రాంతాలలో సైతం చక్కటి వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలో 26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కి.సి.ఆర్. వచ్చాక తెలంగాణా రాష్ట్రంలో వైద్య …
Read More »నాణ్యతతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందించాలి
నిజామాబాద్, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్కారు బడుల్లో చదువుకుంటున్న చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని శుక్రవారం జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావుతో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా అట్టహాసంగా ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్, …
Read More »అల్పాహార పథకం గ్రామీణ విద్యార్థులకు వరం
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిఎం అల్పాహార పధకం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరమని జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడులకు వచ్చి మధ్యాన్నం వరకు ఆకలితో అల్లాడుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుండి ప్రభుత్వ బడుల్లో అల్పాహార పధకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. శుక్రవారం పిట్లంలోని బోయవాడలో …
Read More »