Blog Layout

నేటి పంచాంగం

గురువారం (బృహస్పతివాసరే), అక్టోబరు 5, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : షష్ఠి ఉదయం 8.47 వరకునక్షత్రం : మృగశిర రాత్రి 11.28 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 10.28 వరకుకరణం : వణిజ ఉదయం 8.47 వరకు తదుపరి విష్ఠి రాత్రి 8.59 వరకు,వర్జ్యం : ఉదయం శే.వ 6.07 వరకు దుర్ముహూర్తము : ఉదయం 9.50 …

Read More »

ఇంగ్లీషు బోధనలో నూతన దృక్పథాలను అలవర్చుకోవాలి

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అనుబంధ కళాశాలల ఇంగ్లీష్‌ అధ్యాపకులకు తెలంగాణ విశ్వవిద్యాలయం ఇంగ్లీష్‌ విభాగం ఆధ్వర్యంలో బోధనలో మెలకువలు దృక్పదాలపై ఓరెంటేషన్‌ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో ఇప్లు ఇంగ్లీష్‌ విభాగాధిపతి ఆచార్య జి సువర్ణ లక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై ఇంగ్లీషు భాషలో ఉండే క్లిష్టతను సులభంగా విద్యార్థులకు ఎలా అందించాలో వివరించారు. లిజనింగ్‌, స్పీకింగ్‌, రీడిరగ్‌, రైటింగ్‌, …

Read More »

జీజీలో పీజీ తరగతులు ప్రారంభించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిరాజ్‌ ప్రభుత్వ పీజీ రెండవ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.యస్‌.యు.) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామ్మోహన్‌ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పి.డి.యస్‌.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కర్క గణేష్‌ మాట్లాడుతూ, సెప్టెంబర్‌ ఒకటవ తేదీన ప్రారంభం కావాల్సిన తరగతులు ఇప్పటికి కాకపోవడం అధికారుల …

Read More »

రక్తదానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ…

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న లక్ష్మీ (32) మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన మురికి రాజు మానవతా దృక్పథంతో స్పందించి మొదటిసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు పేర్కొన్నారు. చాలామంది రక్తదానం చేయాలంటే …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, అక్టోబరు 4, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – బహుళ పక్షం తిథి : పంచమి ఉదయం 8.56 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 10.41 వరకుయోగం : సిద్ధి ఉదయం 11.39 వరకుకరణం : తైతుల ఉదయం 8.56 వరకు తదుపరి గరజి రాత్రి 8.52 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 2.35 -4.12 తెల్లవారుజాము 4.28 …

Read More »

ప్రధాని మోడీకి ఘన స్వాగతం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పర్యటనకు విచ్చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు నిజామాబాద్‌ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌) కు చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ …

Read More »

కామారెడ్డి ఎన్నికల అధికారులకు ముఖ్య సూచనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాబోయే శాసనసభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అధికారులకు సూచించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తక్షణమే ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, ఆనాటి నుండే ఎన్నికలలో అభ్యర్థుల వ్యయ నియంత్రణను మానిటరింగ్‌ చేయుటకు కమిటీ సమాయత్తం కావాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని తన ఛాంబర్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో …

Read More »

ఇందూరు జన గర్జనకు బయలుదేరిన బిజెపి నాయకులు

బాన్సువాడ, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించే ఇందూరు ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో బాన్సువాడ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో బిజెపి నాయకులు కార్యకర్తలు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, కేంద్ర …

Read More »

కళల పీఠాధిపతిగా ఆచార్య త్రివేణి

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కళల పీఠాధిపతిగా తెలుగు అధ్యయనశాఖ ప్రొఫెసర్‌ ఆచార్య వంగరి త్రివేణి మంగళవారం ఉదయం నియామకం పొందారు. ఉపకులపతి, వాకాటి కరుణ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య ఎం. యాదగిరి కళల పీఠాధిపతి నియామక పత్ర ఉత్తర్వులను ఆచార్య వంగరి త్రివేణికి అందించారు. ఇది వరకు కళల పీఠాధిపతిగా ఉన్న ఆచార్య పి. కనకయ్య నుంచి ఆచార్య వి. …

Read More »

లక్ష్మిపతి సార్‌ ఇకలేరు…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ దేవతలు – ఆరాధనా సంస్కృతి అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన విశ్రాంత ఆచార్యులు డా. గంగల్‌ లక్ష్మీపతి సోమవారం రాత్రి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో స్వర్గస్థులైనారు. వారు ప్రభుత్వ అధ్యాపకులుగా ఉద్యోగ విరమణ చేశారు. గ్రామ దేవతల పట్ల అత్యంత మక్కువతో స్వయంగా ఇందూరు జిల్లాలోని ప్రతీ గ్రామానికి వెళ్లి అక్కడి గ్రామ దేవతలు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »