కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ (ఎన్సిఓఆర్టి) మూడవ …
Read More »Blog Layout
విద్యానిది పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ఎస్సి విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించుటకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం క్రింద ఆర్ధిక సహాయం అందజేయనున్నామని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలలోని విశ్వ విద్యాలయంలో చదవాలనుకునే విద్యార్థులు ఆర్ధిక సహాయానికై సెప్టెంబర్ 30 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. …
Read More »టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా ఉపాధ్యక్షునుగా సంజీవ్ పార్దేమ్
ఆర్మూర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బస్వా గార్డెన్లో జరిగిన టియుడబ్ల్యుజె (ఐజెయు) ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షునిగా సంజీవ్ పార్దేమ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్బంగా ఆర్మూర్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నవనాథపురం ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో జిల్లాలోని అర్హులైన జర్నలిస్ట్లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం ప్రయత్నం చేస్తానని …
Read More »జవహార్ నవోదయలో ప్రవేశానికి గడువు పొడగింపు
నిజాంసాగర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం ఈ నెల 28 వరకు గడవు పొడగించిందని జిల్లా విద్యాశాఖాధికారి రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం పొందగోరు అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Read More »ఉత్సాహంగా తిలకిస్తున్న గాంధీ చలనచిత్రం
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధీ చలన చిత్రం తిలకించడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించేందుకె రాష్ట్ర ప్రభుతం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు. గురువారం కామారెడ్డిలోని 4 సినిమా హాళ్లు, బాన్సువాడలో 2 థియేటర్లు, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డి పేటలోని ఒక్కో …
Read More »వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తి నైపుణ్య కోర్సులలో ప్రవేశానికై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సెట్విన్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఏం.ఎస్. ఆఫీస్, టైలరింగ్/గార్మెంట్ మేకింగ్, బ్యూటీషియన్/అడ్వాన్స్ బ్యూటీషియన్, డి.టి.పి, అకౌంట్స్ ప్యాకేజి కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. పదవ తరగతి ఉతీర్ణులైన లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులని, కోర్సు ఫీజులో 50 …
Read More »అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విపత్తు నిర్వహణలో విశేష కృషి సల్పిన వ్యక్తులు, సంస్థల నుండి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 23 న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఆగష్టు 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య మధ్యాహ్నం 1.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆశ్లేష సాయంత్రం 4.54 వరకుయోగం : వరీయాన్ రాత్రి 7.31 వరకుకరణం : నాగవం మధ్యాహ్నం 1.49 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 2.50 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 11.39 …
Read More »గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజ
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆవిష్కరణలను మరియు సృజనాత్మకత సంస్కృతీ పెంపొందించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటిఈ అండ్ సి శాఖ, తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలో ఇంటింటా ఇన్నోవెటర్ 5 విడత కార్యక్రమాన్ని విజయవంతంగ నిర్వహించారు. ఇందులో భాగంగ స్వాతంత్య్ర దినోత్సవం 15 ఆగస్టు 2023 రోజున ఎంపిక చేసిన ఆవిష్కరణలతో ప్రదర్శన చేసారు. రాష్ట్రమంతా నూతన ఆవిష్కరణలను …
Read More »రైతులకు రూ. 1,319 కోట్ల చెక్కు పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డిలో ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల అనంతరం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రుణాలు పంపిణి చేశారు. పంట రుణాల క్రింద జిల్లాలోని రైతులకు 1,319 కోట్ల చెక్కును, మహిళా సమాఖ్య కు 36 కోట్ల 47 లక్షలు, పట్టణ పేదరిక నిర్మూల సంస్థ క్రింద స్వయం …
Read More »