Blog Layout

రోడ్డు భద్రతా నియమాలు పాటించాల్సిన బాధ్యత అందరిది

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నిబంధనలు పాటించవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో రోడ్డు భద్రత కమిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ద్విచక్ర వాహన …

Read More »

యువతకు ఆదర్శం అంకాలపు నవీన్‌…

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో స్వప్న (28) మహిళకు అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో పాల్వంచ గ్రామానికి చెందిన యువకుడు అంకాలపు నవీన్‌ మానవతా దృక్పథంతో స్పందించి 18వ సారి …

Read More »

రైతు బాంధవునికి ధన్యవాదాలు

ఎల్లారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని గురువారం నుండి పునః ప్రారంభించిన సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయిలో స్థానిక శాసన సభ్యులు జాజాల సురేందర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు బాంధవుడు కెసిఆర్‌కు ధన్యవాదాలు తెలిపేందుకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి తరలివచ్చిన రైతులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ …

Read More »

మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

బాన్సువాడ, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ పట్టణంలోని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీగా మెగా ఏజెన్సీ కార్యలయంలో సంబంధిత అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ కింద విధులు నిర్వహిస్తున్న కార్మికులు చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని పోషిస్తున్నారని, కార్మికులకు రావలసిన హక్కులను కాపాడాలని …

Read More »

తల్లిపాలు అమృతంతో సమానం

కామరెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :తల్లిపాలు అమృతంతో సమానమని బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం ఐ.డి.ఓ. సి లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాల ప్రాముఖ్యతపై అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రసవం అయిన వెంటనే వచ్చే ముర్రుపాలు రోగనిరోధక శక్తిని పెంచి బిడ్డను అనేక వ్యాధులు రాకుండా …

Read More »

కామారెడ్డిలో మద్యం దుకాణాల కేటాయింపుల వివరాలు

కామరెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా రిజర్వేషన్‌లను ఖరారు చేయడానికి జిల్లా ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ లక్కీ డ్రా తీశారు. గురువారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఎస్సి, ఎస్టీ, బిసి త్రిసభ్య కమిటీ అధికారుల ఆధ్వర్యంలో లక్కీ డ్రా చేపట్టారు. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు గాను 14 …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు3, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహళ పక్షంతిథి : విదియ రాత్రి 7.57 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 1.54 వరకుయోగం : సౌభాగ్యం మధ్యాహ్నం 2.53 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకు తదుపరి గరజి రాత్రి 7.57వర్జ్యం : రాత్రి 8.35 – 10.05దుర్ముహూర్తము : ఉదయం 9.57 …

Read More »

ఈ సంవత్సరం ఆకస్మిక తనిఖీలుంటాయి

డిచ్‌పల్లి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ప్రధాన ఆచార్యుల సమావేశానికి ముఖ్యఅతిథిగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం. యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలో అన్ని విద్యాసంస్థలలో అకాడమిక్‌ వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. కోవిడ్‌ కాలంలో విద్యావ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని కళాశాల యజమానులు దార్శనికతతో దాన్ని పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అత్యంత క్రమశిక్షణతో నిర్వహించే తరగతి గది ప్రధాన …

Read More »

ఘనంగా మాజీమంత్రి జన్మదిన వేడుకలు

రెంజల్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీమంత్రి, టీపీసీసీ కోశాధికారి సుదర్శన్‌ రెడ్డి 76 వ జన్మదినవేడుకలు బుధవారం రెంజల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ మోబిన్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థుల మధ్యన కేక్‌ కట్‌ చేసి పండ్లను పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్వీట్లు పంచారు. రెంజల్‌ రైతు వేదికలో …

Read More »

అభ్యంతరాలుంటే తెలపాలి

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలుంటే రాజకీయ పార్టీల నాయకులు ఈ నెల 3 న మధ్యాహ్నం 2 గంటలలోగా తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. బుధవారం కామారెడ్డి ఐ.డి.ఓ.సి.లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాలు గ్రామాలకు దూరంగా ఉంటే వాటిపై అభ్యంతరాలను తెలపాలని చెప్పారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »