రెంజల్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన పంటలను గురువారం వైస్ ఎంపీపీ క్యాతం యోగేష్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రైతులు కష్టపడి పండిరచిన పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నీట మునిగిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. …
Read More »Blog Layout
భారీ వర్షంతో నీటమునిగిన పంటలు
రెంజల్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్:కష్టాన్ని ఇష్టంగా భావించి వ్యవసాయం చేసే రైతన్నలపాలిట ప్రకృతి ప్రకోపించి రైతన్నలకు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని అన్ని గ్రామాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నీట మునిగాయి. నెలల తరబడి కష్టపడి పంటలను బతికించుకునే ప్రయత్నాలు చేసిన రైతులకు ప్రస్తుతం ఒకేసారి ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున వర్షాలు కురవడంతో …
Read More »హై అలర్ట్
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని, గురువారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష సూచన సందర్భంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించినందున కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తం ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ జితిష్ వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించినందున పిల్లలు బయటకు …
Read More »అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
నిజామాబాద్, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా,బాల్కొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం …
Read More »నేటి పంచాంగం
గురువారం, జూలై 27, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : నవమి ఉదయం 10.17 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 9.17 వరకుయోగం : శుభం ఉదయం 10.37 వరకుకరణం : కౌలువ ఉదయం 10.17 వరకు తదుపరి తైతుల రాత్రి 9.58 వరకువర్జ్యం : రాత్రి 1.16 – 2.52దుర్ముహూర్తము : ఉదయం …
Read More »క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అంతటా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఎక్కడ కూడా ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తుగానే అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ బుధవారం రాత్రి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ, …
Read More »కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …
Read More »సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం సుదర్శనం గారు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు తీవ్రమవుతుండడంతో సీజనల్గా వచ్చుతున్నటువంటి వ్యాధులకు సంబంధించి ఏ రకమైనటువంటి సమస్య ఉన్న ప్రజలందరూ ఐడిఓసి లోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన …
Read More »ఎస్సారెస్పీకి జలకళ సీఎం కేసిఆర్తోనే సాధ్యమైంది
బాల్కొండ, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ్ సాగర్ (ఎస్ఆర్ఎస్పి) ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 60 వసంతాలు వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అంతకు ముందు ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ పై ఉన్న భారత మాజీ …
Read More »ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రెంజల్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి త్రివేణిసంగమనికి వరద నీటి తాకిడి ఏర్పడిరదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కిరణ్ కుమార్ సూచించారు. గోదావరి వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి నీటి ఉదృతి అధికంగా వుండటం చేత మరింత నీటి మట్టం పెరిగే …
Read More »