Blog Layout

15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో భాగంగా ఈనెల 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి వేడుకలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పల్లె ప్రగతి తర్వాత పారిశుధ్యం, పచ్చదనం మెరుగైన తీరును గ్రామీణులకు వివరించాలని …

Read More »

ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలన చేసుకోవాలని …

Read More »

మిషన్‌ భగీరథ కార్మికులకు వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఐఎఫ్‌టియు, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ వద్ద గల మిషన్‌ భగీరథ ఎస్‌.ఈ కార్యాలయం ముందు ధర్నా …

Read More »

ఘనంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయిలో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్‌ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, స్థానిక మున్సిపల్‌ చైర్పర్సన్‌ వినీత పండిత్‌ …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 14, 2023 ఈనాటి పర్వం : మతత్రయేకాదశి యోగిన్యైకాదశి.శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరంఉత్తరాయణం, వేసవికాలం / గ్రీష్మఋతౌః / జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.35 / సాయంత్రం 6.41సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మేషం తిథి : ఏకాదశి ఉదయం 8.48 వరకు ఉపరి ద్వాదశివారం : బుధవారంనక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 1.40 వరకు ఉపరి భరణియోగం : అతిగండ రాత్రి …

Read More »

14 నుండి టెన్త్‌ సప్లమెంటరీ ఎగ్జామ్స్‌

హైదరాబాద్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్‌ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. 50 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ …

Read More »

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

రెంజల్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని రెంజల్‌ మండలంలోని నీలా,కందకుర్తి గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. …

Read More »

ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షకు 9 వేల 29మంది విద్యార్థులకు గాను 8 వేల 646మంది హాజరయ్యారని, 383 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 983 మంది నమోదు చేసుకోగా 895 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 88 మంది విద్యార్థులు …

Read More »

ఎల్లారెడ్డిలో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్‌ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. అంగన్వాడి కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించేందుకు, కేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందించేందుకు సిబ్బందికి అందించే గౌరవేతనాన్ని ప్రభుత్వం పెంచిందని తెలిపారు. గతంలో అంగన్వాడీ టీచర్‌ వేతనం …

Read More »

ఓటరు జాబితాపై కలెక్టర్‌ సమీక్ష

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 30,2023 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం బిఎల్వో లకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో ఓటర్ల జాబితాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »