రెంజల్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత సంవత్సరం కాలం నుంచి గ్రామ పంచాయతీకి ప్రతి నెల రావాల్సిన పంచాయతీ నిధులు సంవత్సరం నుండి రావడంలేదని నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ రెంజల్ మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు మర్లషికారి రమేష్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రెంజల్ మండల సర్పంచ్ పోరంతో పాటు జిల్లా సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్తో కలిసి కలెక్టర్ …
Read More »Blog Layout
అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేసుకోవాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి అగ్నిమాపక కేంద్రంలో గురువారం అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మంటలను ఆర్పడానికి కృషి చేస్తారని తెలిపారు. పెద్ద భవనాల నిర్మాణంలో అగ్ని ప్రమాదాలు …
Read More »చేపూర్ సాయిబాబా ఆలయంలో అన్నదానం…
ఆర్మూర్, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ షిరిడీ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ గురువారం అన్నదాతలు ఎస్కే చిన్నారెడ్డి (స్పెషల్ రెడ్డి) మాజి సర్పంచ్ మనుమరాలు కుమారి హిందు కెనడా దేశం వెళ్ళిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కమిటీ సభ్యులు అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ బాల నర్సయ్య, ఆలయ కమిటీ …
Read More »జిల్లా అభివృద్ధికి సహకరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం జెడ్పి సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్పర్సన్ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా ప్రజా ప్రతినిధులు చూడాలని తెలిపారు. …
Read More »బాల్య వివాహాలు జరగకుండా అవగాహన కల్పించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలువాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం సాయంత్రం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సామాజిక …
Read More »అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా అవగాహన
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సయ్యద్ మహమూద్ అలీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతి థియేటర్, బాంబే క్లాత్, ఎల్విఆర్ షాపింగ్ మాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సయ్యద్ మహమ్మద్ అలీ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా ఈనెల 14 తేదీ నుండి 20వ తేదీ వరకు …
Read More »రైతాంగ ప్రయోజనాలే పరమావధిగా పని చేయాలి
నిజామాబాద్, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకితభావంతో కృషి చేయాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు సూచించారు. బుధవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఎజెండాలోని వివిధ అంశాలపై …
Read More »రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని తము పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు క్యాతం యోగేష్ అన్నారు. మంగళవారం మండలంలోని నీలా గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం చిన్నయ్య స్థానిక సర్పంచ్ లలిత …
Read More »సమ్మె నోటీసులు అందజేత
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివోఏలు ఈ నెల 24 న చేపడుతున్న నిరవధిక సమ్మె నోటీసులను మంగళవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్,ఏపీఎం చిన్నయ్యలకు వివోఏలు సమ్మె నోటీసులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.ప్రభుత్వం వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించలని కనీస గౌరవ వేతనం రూ. 18000 ఇవ్వాలని, …
Read More »రైతులు దళారులను ఆశ్రయించవద్దు
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆరుకాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించాలని విండో చైర్మన్ మోహినోద్దీన్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ వికార్ పాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం …
Read More »