Blog Layout

కామారెడ్డిలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి

కామరెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్‌ కామారెడ్డి అధ్యక్షుడు డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల యొక్క త్యాగనిరతిని, సమాజ హితాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, దేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి జైలుకు వెళ్లిన గొప్ప …

Read More »

ఆర్మూర్‌లో విద్యార్థుల స్వచ్చత కార్యక్రమం

డిచ్‌పల్లి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల శాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ హైదరాబాద్‌ సూచనల మేరకు, స్వచ్ఛ యాక్షన్‌ ప్లాన్‌ 2022-23 పథకంలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో ఒకరోజు సామూహిక స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆర్మూర్‌ బస్టాండ్‌లో నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌, సిద్ధార్థ, నరేంద్ర డిగ్రీ కళాశాలలకు …

Read More »

సాయిబాబాగుడిలో వంటగది ప్రారంభించిన మంగి రాములు మహరాజ్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌ గ్రామ శివారులోని జాతీయ రహదారి 16 ను ఆనుకొని ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం, దత్త సాయి ఆలయాలలో గురువారం నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ బాలయోగి మంగి రాములు మహారాజ్‌ పాల్గొని ప్రతీ గురువారం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించే వంటగదిని ప్రారంభించారు. కార్యక్రమంలో చేపూర్‌ గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల …

Read More »

16,17, 18 వ తేదీలలో వేలంపాట

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం ధరణి టౌన్షిప్‌ పాట్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల 16,17, 18 వ తేదీలలో ప్లాట్లు కావలసిన వ్యక్తులు వేలంపాటకు హాజరై …

Read More »

పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

బాన్సువాడ, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్‌ మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ జిల్లా కలెక్టర్‌ కు …

Read More »

కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం బ్రాహ్మణపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. 18 ఏళ్ల నిండిన వ్యక్తులు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యే విధంగా ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, కంటి …

Read More »

రెండ్రోజుల పాటు ధాత్రి టౌన్‌ షిప్‌ ప్లాట్ల వేలం ప్రక్రియ

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్‌ షిప్‌ ప్లాట్ల రెండవ విడత వేలంపాట ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్‌ కు ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా అన్ని వసతులతో నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో మొదటి విడతగా గత నవంబర్‌ నెలలో 80 ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహించిన …

Read More »

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం పలికిన అధికారులు

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు గురువారం హాజరైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథికి జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. డిచ్‌ పల్లి పోలీస్‌ బెటాలియన్‌ గెస్ట్‌ హౌస్‌ వద్దకు చేరుకున్న కమిషనర్‌ పార్థసారథిని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, బెటాలియన్‌ కమాండెంట్‌ సత్య శ్రీనివాస్‌ రావు, ఆర్డీఓ రవి తదితరులు స్వాగతం పలికి, పూల మొక్కలు, …

Read More »

ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ఖలీల్‌ వాడిలో గల ఎస్‌.ఎస్‌.ఆర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్‌ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని …

Read More »

రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

రెంజల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ చౌరస్తాలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగేపూర్‌ గ్రామానికి చెందిన సాయిలు తన ద్విచక్ర వాహనంపై రాంబాయి, ఆశమ్మతో కలిసి బెల్లూరుకు వెళ్తుండగా సాటాపూర్‌ గ్రామ చౌరస్తాలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బండి అదుపుతప్పి పడిపోవడంతో వెనకాల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »