Blog Layout

స్వశక్తి సంఘాల సభ్యులకు లోన్‌ బీమా, ప్రమాద బీమా వర్తింపు

నిజామాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోని మహిళా స్వశక్తి సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం లోన్‌ బీమా, ప్రమాద బీమా సౌకర్యాన్ని వర్తింపజేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు వెల్లడిరచారు. గురువారం సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ తో కలిసి పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి లోకేష్‌ కుమార్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన సందర్భంగా బీమా పథకాల గురించి ప్రస్తావించడం జరిగింది. …

Read More »

సమాజ పరివర్తన దిశగా ఆర్‌.ఎస్‌.ఎస్‌

హైదరాబాద్‌, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యక్తి నిర్మాణం ద్వారా స్వయంసేవకులను రూపొందిస్తూ సమాజపరివర్తన ప్రధానంగా సంఫ్‌ు కార్యం నడుస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేశ్‌ తెలిపారు. బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారత ప్రతినిధి సభల నేపథ్యంలో చేసిన తీర్మానాలు, సంఫ్‌ు శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను …

Read More »

నేటి పంచాంగం

గురువారం, మార్చి.27, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి రాత్రి 9.02 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 10.54 వరకుయోగం : సాధ్యం ఉదయం 7.23 వరకుతదుపరి శుభం తెల్లవారుజామున 4.47 వరకుకరణం : గరజి ఉదయం 9.49 వరకుతదుపరి వణిజ రాత్రి 9.02 వరకు వర్జ్యం : ఉదయం 6.43 – …

Read More »

టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు..

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లిం మతస్తుల పవిత్ర మాసమైన రంజాన్‌ మాసమును పురస్కరించుకొని జిల్లా ఎంప్లాయిస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవోస్‌ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకట్‌ రెడ్డి అధ్యక్షతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములో బుధవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, జిల్లా ఎస్పీ రాజేష్‌ చంద్ర, అదనపు కలెక్టర్లు శ్రీనివాస్‌ రెడ్డి, విక్టర్‌ ముఖ్య అతిథులుగా కామారెడ్డి …

Read More »

టీజీవో సంఘం ఆధ్వర్యంలో ఇఫ్తార్‌ విందు

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ గజిటెడ్‌ అధికారుల సంఘం నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్‌) లో ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ముస్లిం ఉద్యోగులు, టీజీవో ప్రతినిధులతో కలిసి ఇఫ్తార్‌ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, …

Read More »

రాజీవ్‌ యువ వికాసం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘‘రాజీవ్‌ యువ వికాసం’’ స్వయం ఉపాధి పథకాలకు నిజామాబాద్‌ జిల్లాలోని ఎస్సీ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతి / యువకులు ఆన్‌ లైన్‌ లో ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. ఒక రేషన్‌ కార్డుకు ఒకరు మాత్రమే అర్హులని ఈ పథకం ద్వారా గరిష్ఠంగా …

Read More »

ఇండ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన నిరుపేద లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు మార్కవుట్‌ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్‌, విద్యుత్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు అర్హులైన నిరుపేద లబ్ధిదారుల జాబితాల ప్రతిపాదనల మేరకు …

Read More »

ధాన్యం సేకరణ పర్యవేక్షణకు కంట్రోల్‌ రూమ్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల ప్రయోజనార్ధం జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షణ జరిపేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలకు సంబంధించి ఏవైనా ఇబ్బందులు …

Read More »

ఒకే విడతలో చెల్లిస్తే 90 శాతం బకాయి వడ్డీ మాఫీ

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులపై రాయితీ సదుపాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం వన్‌ టైం సెటిల్మెంట్‌ ను అమలు చేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఆస్తి పన్ను బకాయి ఉన్న వారు నిర్ణీత గడువు లోపు ఒకే విడతలో బకాయిలు చెల్లిస్తే, 90 శాతం వడ్డీ మాఫీ వర్తిస్తుందని అన్నారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు …

Read More »

‘మానవతా సదన్‌’ చిన్నారులు ఉన్నత స్థానాలకు ఎదగాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్పల్లిలోని మానవతా సదన్‌ చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. డిచ్పల్లి టోల్‌ వే (అథాంగ్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో భాగంగా సుమారు 45 లక్షల రూపాయలను వెచ్చిస్తూ మానవతా సదన్‌ లో నూతనంగా వివిధ సదుపాయాలను సమకూర్చడం జరిగింది. స్టడీ రూమ్‌, రెండు టాయిలెట్లు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »