రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో మంగళవారం ఘనంగా వీరభద్రుని జాతర ఉత్సవాలు నిర్వహించారు. శివరాత్రి అయిన మూడవ రోజున వీరభద్రుని జాతర ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ రాతి బండరాళ్ల మధ్య వెలిసిన వీరభద్రుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రోచ్ఛారణాలు,బజా భజంత్రీల మధ్య …
Read More »Blog Layout
కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినిగం చేసుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. మంగళవారం మండలంలోని అంబేడ్కర్ నగర్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు …
Read More »కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన పంటను దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ మేక విజయ సంతోష్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ మొయినోద్దీన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …
Read More »ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని కళాశాల తెలుగు విభాగం మరియు ఎన్ఎస్ఎస్ 1,2,3 యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఇందూరు గంగాధర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్ మాట్లాడుతూ అక్షరాన్ని బ్రతికిద్దాము అమ్మ భాషను రక్షించుకుందాం అంటూ మన భాష సంస్కృతి సాంప్రదాయాలకు మన జీవన విధానానికి మూలాధారము …
Read More »ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్య తెలంగాణ సాధించడమే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. బిక్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కెసిఆర్ న్యూట్రిషన్ కిట్టుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. గర్భిణీల ఆరోగ్య …
Read More »హెల్త్ సెంటర్ను సందర్శించిన ఉన్నత విద్య మండలి చైర్మన్
డిచ్పల్లి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం 11:30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీలోని హెల్త్ సెంటర్ని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ సెంటర్లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ ప్రత్యేక శ్రద్ధతో వసతులు కల్పించడం గొప్ప విషయమని సంతోషం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని అన్ని గదులను సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థినులను అక్కడి …
Read More »జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.
బాన్సువాడ, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 23 నుండి 26 వరకు హైదరాబాద్ నగరంలో జరుగు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 19వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ పట్టణ కార్యాలయంలో జాతీయ మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ …
Read More »రక్తదాతలు ప్రాణదాతలే..
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మణెమ్మ (55) పట్టణంలోని సురక్ష హాస్పిటల్లో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల …
Read More »డ్రంక్ అండ్ డ్రైవ్లో నాలుగు కేసులు
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి దేవునిపల్లి అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. అలాగే నంబర్ ప్లేట్ లేని వాహనదారులను గుర్తించి వారికి జరిమానా విధించడం జరిగిందని దేవునిపల్లి ఎస్సై ప్రసాద్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని …
Read More »భూగర్భ జలాలను పెంపొందించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా ఉట చెరువులు, ఫామ్ ఫండ్స్ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో పోడు భూములు, దళిత బంధు, ఉపాధి హామీ పథకం, ధరణి పోర్టల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »