Blog Layout

15,16 తేదీల్లో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమ నాయకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న కేసీఆర్‌ కప్‌ రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా మీ ముందుకు వస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2021 సంవత్సరంలో ప్రారంభించిన టోర్నమెంటు ఈసారి కూడా పురుషుల, మహిళల విభాగాల్లో …

Read More »

మహాశివరాత్రి జాగరణ మండపానికి భూమిపూజ

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లీ వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం సెట్టింగ్‌ నిర్మాణానికి సోమవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న మహా …

Read More »

తెలుగు సాహిత్యం

భావకవిత్వం అనే పదం మొదటిసారి వీరి రచనలో కనిపిస్తుంది.జ. గిడుగు సీతాపతి ఆత్మార్పణం, అంతర్ముఖం, ఆరాధనా తత్వం అనేవి ఈ కవితా గుణాలు.జ. భావకవిత్వం వస్త్వాశ్రయ రీతి కవిత్వం దీనికి సంబంధించినది.జ. ప్రణయకవిత్వం రాయప్రోలు సుబ్బారావు తృణకంకణం కు ప్రకాశకుల విజ్ఞప్తి రాసిన వారు.జ. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు కవి యొక్క ఒక అనిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అన్నవారు.జ. …

Read More »

శివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ బుగ్గ రామేశ్వర దేవాలయ శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ను ఆహ్వానించారు. కార్యక్రమంలో మద్దికుంట సర్పంచ్‌ రామ్‌ రెడ్డి స్థానిక ఎంపీపీ నా రెడ్డి దశరథ్‌ రెడ్డి, మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు, గాంధారి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సత్యం రావు, గాంధారి బి.ఆర్‌.ఎస్‌ అధ్యక్షుడు శివాజీ …

Read More »

45వ డివిజన్‌లో శక్తి కేంద్ర సమావేశం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్‌ మీటింగ్‌లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ పట్టణం 45 వ డివిజన్‌ శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి ఆర్మూర్‌ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే భూత్‌ స్థాయి …

Read More »

బ్యాంకు సేవలను అధికారికంగా వినియోగించుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు అన్ని బ్యాంకులలో ఆర్థిక అక్షరాస్యత పై పోస్టర్ల ప్రదర్శన, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో బస్టాండ్‌ సమీపంలోని చర్చి వద్ద ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా వాకత ర్యాలీని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరూ …

Read More »

కొత్త గవర్నర్లు

లెఫ్టినెంట్‌ జనరల్‌ కైవల్య త్రివిక్రమ్‌ పర్నాయక్‌, పివిఎస్‌ఎం, యువైఎస్‌ఎం (రిటైర్డ్‌) అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య సి.జి. జార్ఖండ్‌ గవర్నర్‌గా రాధాకృష్ణన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా అస్సాం గవర్నర్‌గా గులాబ్‌ చంద్‌ కటారియా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ (రిటైర్డ్‌) ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ సుశ్రీ అనుసూయా …

Read More »

స్ఫూర్తిదాయకం తెలంగాణ దారిదీపాలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ దారి దీపాలు పుస్తకం భవిష్యత్‌ తరాలకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఉద్యోగార్థులకు ఉపయుక్తమైన గ్రంథమని ఈ గ్రంథ రూపకల్పనలో అందులో నిజాంబాద్‌లోని మహనీయులకు చోటు కల్పించడం ఆనందదాయకమని ప్రముఖ కవి వీ నరసింహారెడ్డి అన్నారు. శనివారం నర్సింగ్‌పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని విశ్వవేదికపై జరిగిన తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి సారథి డాక్టర్‌ గంటా జలంధర్‌ రెడ్డి …

Read More »

దళిత బంధు యూనిట్లను పరిశీలించిన ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌ శనివారం నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు. ఎస్సీ కుటుంబాల సమగ్ర అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం యూనిట్లను పరిశీలించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈ.డీ రమేష్‌ తో కలిసి మోర్తాడ్‌ మండలం దొన్పాల్‌ గ్రామంలో దళిత బంధు పథకం కింద పత్రి భాస్కర్‌ ఏర్పాటు …

Read More »

అట్టహాసంగా ఆరంభమైన రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌

ఆర్మూర్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం విజయ్‌ హై స్కూల్‌లో నిజామాబాద్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 41వ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ బాలబాలికల బాల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పండిత్‌ వినీత పవన్‌ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రీడల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »